Category ముఖ్యాంశాలు

బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

– ఐదు రోజుల్లో స్పందించని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 24ః తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్‌లకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను…

నాంపల్లి ఫర్నీచర్‌ ‌షాపులో అగ్నిప్రమాదం

– తక్షణమే మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది – భారీగా పొగ, మంటలు చెలరేగడంతో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 24:నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్‌ ‌షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.…

సింగరేణిని అందరూ దోచుకునే వారే

– అప్పుడు కేసీఆర్ కుటుంబం – ఇప్పుడు మంత్రులు, దళారులు – రెండు పార్టీల దోపిడీపై విచారణ జరపాలి – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 :గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుంటే కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారు.. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు…

సింగరేణిపై దుష్ప్రచారం.. కట్టుకథలు

– సైట్‌ ‌విజిట్‌ ‌నిబంధన గతంలో ఉన్నదే – ఎవరి ప్రయోజనం కోసం..ఎవరు చేస్తున్నారు – ఒకరు కథనం..మరొక‌రు లేఖ.. ఇంకొకరు విచారణ – వీరికి ఉన్న సబంధం ఏమిటో ప్రజలకు తెలియాలి – సింగరేణిపై కిషన్‌ ‌రెడ్డి విచారణను స్వాగతిస్తున్నాం – అన్ని వ్యవహారాలపై విచారణ జరగాలన్నదే తన అభిప్రాయం – మీడియా సమావేశంలో…

రూ.50 కోట్లతో స్నాన ఘాట్లు, 348 బీవోటీల ఏర్పాటు

– అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు – విద్యుత్ సరఫరాకు 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 67 కి.మీ విద్యుత్ లైను – మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : మేడారం మహా జాతర ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో జాతరకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర…

సింగరేణిలో ‘పంచ భూతాల’ కుంభకోణం

– రేవంత్ పాలనలో ‘సృజన్ గని’గా మారింది – సింగరేణి సోలార్, ఓబీ టెండర్లలో రూ.500 కోట్ల కుంభకోణం – ‘సిట్’ అంటే రేవంత్ రెడ్డి రాసుకున్న ‘స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ – బావమరిది అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ పై కక్షసాధింపు – నిప్పులు చెరిగిన‌ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి…

తళుకులీనుతున్న మేడారం

– నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు – జాతర కోసం రూ. 5 కోట్లతో విద్యుత్ శాఖ భారీ ఏర్పాట్లు -» 350 మంది సిబ్బంది, 50 ప్రత్యేక బృందాలు సిద్ధం – ‘స్కాడా’ ద్వారా హనుమకొండ నుంచే పర్యవేక్షణ – ప్రమాదాల నివారణకు కవర్డ్ కండక్టర్ల ఏర్పాటు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 23: నిరం…

అగ్రి కాలేజీ శంకుస్థాపన ఒక అద్భుత ఘట్టం

– ధాన్యం దిగుబడి, కొనుగోలులో మనకు మనమే సాటి – నదీ జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షిస్తాం – మట్టపల్లి లక్ష్మీనరసింహుడి ప్రాశస్త్యాన్ని పెంపొందిస్తాం – రూ.80 కోట్లతో హుజూర్‌గర్-మట్టపల్లి రహదారి విస్తరణ – రాజకీయాలలో పరిణతి చెందిన నేత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి…

రైతులకు వెన్నుదన్నుగా వ్యవసాయ కళాశాల

– దేశాన్ని ముందుకు నడిపేది విజ్ఞానం, పరిశోధనలే – వాటితో వ్యవసాయానికి అభినాభావ సంబంధం – వ్యవసాయాధారిత దేశానికి వ్యవసాయ కళాశాలల ఆవశ్యకత ఎంతో – మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం భగవత్ సంకల్పమే – ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకమారు ఎంపీగా గెలవడం గొప్ప విషయమే – రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హుజూర్‌నగర్, ప్రజాతంత్ర,…