Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్ గ్యారంటీలంటేనే దగా, మోసం

హామీల అమ‌లులో  ప్రభుత్వం విఫ‌లం గ్యారంటీల‌ను అమలు చేయ‌లేమ‌ని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఒబిసి మోర్చా జాతీయ అధ్య‌క్షుడు డా.కె.ల‌క్ష్మ‌ణ్   రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి విఫ‌ల‌మైంద‌ని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని కాంగ్రెస్…

30 ‌డిపార్టుమెంట్‌లు, 2వేల పడకలు..

27 ఎకరాల్లో రూ. 2వేల కోట్లతో ఉస్మానియా హాస్పిటల్‌ నేడు  సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌ హైదరాబాద్‌ ‌గోషామహల్‌ ‌పోలీస్‌ ‌గ్రౌండ్‌లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్‌ను నిర్మించ‌నున్నారు. 30 డిపార్ట్‌మెంట్‌లు, 2వేల పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్‌, ‌కాలేజ్‌లు, హాస్టల్‌ ‌వసతితో ద‌వాఖాన నిర్మాణం జరగనుంది. అడ్డంకులు దాటుకొని శంకుస్థాపనకు సిద్ధమైంది. ఉస్మానియా జనరల్‌ ‌హాస్పిటల్‌. ‌రానున్న టెక్నాలజీ కాలానికి అనుగుణంగా…

హిమాచల్‌తో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు

విద్యుత్ సామర్థ్యం పెంపులో తెలంగాణ స‌ర్కారు మరో ముందడుగు హిమాచల్ ప్రదేశ్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై రాష్ట్ర‌ ప్రభుత్వం ఆసక్తి బూట్ విధానంలో ప్రతిపాదనలు ఆహ్వానించిన హిమాచల్ ప్రభుత్వం ఎంవోయూ  పంపాల్సిందిగా హిమాచల్ సీఎంను కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.…

అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రుపులు.. అధికారం పోగానే అరుపులు

ప్ర‌జ‌ల‌ను వోట్ల యంత్రాలుగా చూసినందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి బిఆర్ఎస్‌పై మంత్రి సీత‌క్క ధ్వ‌జం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం ద‌ళిత బంధు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ముందు ఇంటికి ప‌ది వేలు, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీసీ బంధు, మైనారిటీ బంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి వోట్లు దండుకునే చ‌రిత్ర‌ బీఆర్ఎస్ ద‌ని మంత్రి…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,జ‌న‌వ‌రి 29 :  రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాల‌ని తద్వారా వారు లబ్ది పొందేలా చూడాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండర్‌ను మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు…

అత్యుత్తమ టూరిజం పాలసీని సిద్దం చేయండి

దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలపై అధ్య‌యనం చేయాలి ఎకో, టెంపుల్ టూరిజంపై ప్ర‌ధాన దృష్టి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 10 లోగా పూర్తిస్థాయిలో టూరిజం పాలసీని సిద్దం చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పర్యాటక శాఖపై బుధ‌వారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి జూపల్లి…

మహాకుంభ్‌ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi is shocked by the Mahakumbh tragedy

ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తక్షణ స్పందన సహాయక చర్యలపై సిఎంతో ప్రధాని పలుమార్లు సమీక్ష మహాకుంభ్‌ దుర్ఘటనపై ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు తీవ్ర దిగ్భ్రాంతిని  వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణ సహాయక చర్యలకు ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ ఇప్పటికే మూడు…

రైతు భ‌రోసా చెల్లింపులో జాప్య‌మెందుకు?

అర్హులందరికీ ఇళ్లు, రేషన్‌ కార్డులు ఇవ్వాలి సిఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ  రాష్ట్రంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్‌ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్రవ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70లక్షల మంది రైతులుంటే.. ఇప్పటివరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయలేదని చెప్పారు. 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే…

దేశానికి గొప్ప విజయం 

ఇస్రో వందో రాకెట్‌ ప్రయోగం స‌క్సెస్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో వందో రాకెట్‌ ప్రయోగం భారతదేశానికి ఒక గొప్ప విజయమని ప్రశంసించారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌.. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎన్వీఎస్‌-02 ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన…