Category ముఖ్యాంశాలు

తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు..

నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకెండాయి? ఏడాదిలోనే రాష్ట్రాన్ని ఎడారి చేశారు.. రాష్ట్రంలో అసమర్థ పాలన అందుకే మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో పొంగిపొర్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు…

ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు

బీజేపీపై విషం కక్కడమే వారి ఆ పార్టీల ఎజెండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి,…

ద‌క్షిణాది గళాన్ని బలంగా వినిపిద్దాం

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వహిస్తాం.. డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే  సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని  ఆయన  సూచించారు.. రాష్ట్రాల్లోని…

రుణమాఫీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు..

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతున్నదని అసెంబ్లీలో…

మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలి

హైదరాబాద్ లో భూగర్భజలాలతోపాటు తాగునీటి వనరులు కలుషితం నీటిశుద్ధి ప్రాజెక్టులకు మెరుగుపరచండి.. పార్లమెంట్ లో జలశక్తి మంత్రిని కోరిన ఎంపీ ఈటల రాజేందర్ వేగవంతమైన పట్టణ విస్తరణతో, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన…

దిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసిందెవరు?

Minister Seethakka

బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ లోనే కరప్షన్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శాసనమండలిలో కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్   ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు దిఢిల్లీ వ్యాపారాలు తెలియవు.…

జిల్లాలో రోడ్లు లేక పిల్లను ఇవ్వడం లేదు..

Minister Komatireddy Venkat Reddy

అసెంబ్లీ స్పీకర్ స్పీకర్‌ గడ్డం ప్రసాద్.. స్పీకర్ మాటకు కంగుతిన్న మాజీ మంత్రి హరీష్‌ ‌రావు గజ్వెల్‌, ‌సిద్దిపేట, సిరిసిల్లలకే రోడ్లు వేశారన్న మంత్రి కోమటిరెడ్డి వికారాబాద్‌ ‌జిల్లాలో రోడ్లు లేక, గ్రామాల్లో పిల్లలు ఇవ్వలేని దుస్థితి ఉందని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్ ముక్తసరిగా చేసిన వ్యాఖ్య.. హరీష్‌ ‌రావుకు షాక్‌ ‌తగిలినట్లు అయ్యింది. బడ్జెట్‌ ‌చర్చలో హరీష్‌ ‌రావు…

సాగును లాభసాటిగా మార్చేందుకు కృషి

టెక్నాలజీ వినియోగంపై జర్మనీతో కలిసి పని చేస్తాం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యవసాయానికి ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను  అనుసంధానించి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫెడరల్…

ఓయూలో తెలంగాణ జెఎసి ఆందోళన

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండించిన జెఎసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ వొచ్చే నెలలో నిరుద్యోగులతో భారీ సింహగర్జన!  రాష్ట్రంలో ఖాలీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెయిన్‌ ‌లైబ్రరీ…