దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును హర్షణీయం..

12 ఏళ్లుగా నిరీక్షిస్తున్న బాధిత కుటుంబాలకు సరైన న్యాయం ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, . మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి…








