Category ముఖ్యాంశాలు

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును హర్షణీయం..  

12 ఏళ్లుగా నిరీక్షిస్తున్న బాధిత కుటుంబాలకు సరైన న్యాయం ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, . మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి…

ఎమ్మెల్యే ఫొటోల్ని ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుని 26 మంది యువతులకు బురిడీ..

షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు వెల్లడించిన నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ.. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘనుడు.…

హెచ్ సీయూలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నాం

వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు లేఖ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బి.ఆర్…

దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే కుట్రలను సహించం

తెలంగాణ జన సమితి సదస్సులో పలువురు వక్తలు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సెమినార్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటు చేయాలని తీర్మానం   దక్షిణ భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం…

నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

మరో రోజు ప్రమాణస్వీకారం చేయనున్న దాసోజు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో సోమవారం మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీపాల్‌రెడ్డి, శంకర్‌ ‌నాయక్‌, నెల్లికంటి సత్యం, మల్కా కొమురయ్య, అంజి రెడ్డి తదితరులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌ బాబు, కేంద్ర మంత్రి…

2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేస్తాం

సింగపూర్‌తో కలిసి పనిచేస్తాం సింగపూర్‌ ‌ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’…

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ 24కు వాయిదా

 హెచ్‌సీయూ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో  ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్‌ ‌బెంచ్‌ ‌పేర్కొంది. ఈ కేసులో కౌంటర్‌, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు…

బిజెపి, బిఆర్ఎస్ మధ్య రహస్య బంధం

గత ప్రభుతవం  లక్ష ఎకరాలు అమ్ముకుంటే నోరు మెదపరేం పదివేల ఎకరాలు అమ్ముకుంటే ఏం చేశారు 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు గుండు సున్నా.. దమ్ముంటే తెలంగాణకు సాయంపై శ్వేతపత్రం విడుదల ‌చేయండి బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌రెండూ ఒక్క గూటి పక్షులే.. కేంద్రమంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి తీరు దారుణం పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శలు  ‌కేంద్ర…

ఏడడుగుల కండక్టర్ కు సీఎం బాసట

RTC employee Amin Ahmed Ansari, who is seven feet tall and works as a conductor in a six-foot bus

మరో ఉద్యోగం ఇప్పించాలని అధికారులకు ఆదేశాలు ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల పొడవుతో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి అమీన్‌ అహ్మద్‌ అన్సారీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్‌ ‌చేస్తున్నాడు. బస్సు ఎత్తుకు మించి పొడవు ఉండటంతో విధులు నిర్వహించడం సవాల్‌గా మారిందని, తరచూ బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి…