Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

బిజెపి ఎమ్మెల్యే ఈటల సస్సెన్షన్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేశారన్న ఆరోపణ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో సస్పెన్సన్‌ ‌తీర్మానాన్ని అమలు చేసి బయటకు పంపిన స్పీకర్‌ అకారణంగా సస్పెండ్‌ ‌చేశారని ఈటల మండిపాటు... అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత...పోలీస్‌ ‌వాహనంలో ఎక్కించి…
Read More...

తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు

ఈటలను మాట్లాడకుండా..అసెంబ్లీకి రాకుండా కుట్రలు కెసిఆర్‌ను మించిన ఫాసిస్ట్ ‌మరొకరు లేరు ప్రధాని మోడీపై కెసిఆర్‌ ‌దుష్ప్రచారం వి•డియా సమావేశంలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నారాయణరావు పవార్‌ ‌కుటుంబానికి పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…
Read More...

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై మోడీ దిగ్బ్రాంతి

ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర…
Read More...

కేసీఆర్‌…..‌ కుత్భుల్లాపూర్‌ ‌సమస్యలు కన్పిస్తలేవా ?

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 100 పడకల హాస్పిటల్‌ ఏమైంది? డిగ్రీ, పీజీ, ఐటీఐ కాలేజీల ఏర్పాటేది? డ్రైనేజీ, కాలుష్య దుర్గంధంతో జనం అల్లాడుతున్నా పట్టించుకోవా? ఏ గల్లీకి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయమే జగద్గురుగుట్టకు ఆర్టీసీ డిపో ఏర్పాటు హామీ…
Read More...

ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు

మేం అమ్ముతున్నాం..వి•రూ అమ్మండనే విధానం కేంద్రం విధానాలపై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. సంస్కరణల పేరుతో అన్ని ఆస్తులను…
Read More...

రజత్‌కుమార్‌ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

కూతురు పెళ్లి బిల్లులను ప్రైవేట్‌ ‌సంస్థ చెల్లింపులపై ఫిర్యాదు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ ఐఏఎస్‌ అధికారి రజత్‌ ‌కుమార్‌ అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్‌ ‌కుమార్‌ ‌కుమార్తె…
Read More...

అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు

విద్యత్‌ ‌బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి మునుగోడులోనూ కెసిఆర్‌కు షాక్‌ ‌తప్పదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌పచ్చి అబద్ధాలు…
Read More...

అధికారిక గీతంగా జయజయహే !

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే... మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి క్షేత్రస్తాయిలో నేతలుత కలసికట్టుగా పనిచేయాలి రాహుల్‌ ‌యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక, విమోచనలపై చర్చలు గాంధీభవన్‌లో కీలక నేతల బేటీలో రేవంత్‌ ‌రెడ్డి…
Read More...

నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా…
Read More...

రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్ను మూత

ప్రముఖ సినీ నటుడు,  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున హైదరబాద్ లో కన్ను మూసారు. సినీ నటుడిగా కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు పొందారు. నర్సాపురం లోక్…
Read More...