Category ముఖ్యాంశాలు

పది సంవత్సరాల నిరంకుశ పాలనపై  కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి

తాగాలి చేసిన ప్రజలను విద్యార్థులను యువకులను ఉద్యమకారులను బహుజన వర్గాల వారిని అణచివేసి కుటుంబ సభ్యులను సమీప బంధువులను డబ్బు సంచులు తెచ్చిన కార్పొరేట్ సంస్థల నాయకులు చేరదీయలేదా? ఉద్యమకారుల సమక్షంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం కుటుంబ పార్టీగా మార్చి పార్టీ ఉన్నంతకాలం ప్రతిపక్ష నేత లేదా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు…

ప్రపంచ ఎనిమిదో వింతగా కాళేశ్వరం

కట్టిన మూడేళ్లలోనే కూలింది.. కెసిఆర్‌ ఎనిమిదో వింత మాటలు నిజమయ్యాయి మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26:  ‌ప్రపంచంలో ఎనిమిదో వింత కాళేశ్వరమేనని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టను కట్టి దానిని మూడేళ్లలోనే కూలేట్టు చేసిన ఘనత మాజీ సిఎం కెసిఆర్‌దని అన్నారు. అందుకే…

వరంగల్ సభతో రాజకీయాల్లో సరికొత్త చరిత్ర

రాష్ట్ర ప్రజలు లక్షలాదిగా తరలి రావాలి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ హన్మకొండ,  ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: ఓరుగల్లు వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు…

దారులన్నీ ఎల్కతుర్తి వైపే..

రజతోత్సవానికి కదిలిన గులాబీ దండు   (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన భారత రాష్ట్ర సమితి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న  సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం  భారీ స్థాయిలో ఉత్సవాన్ని జరిపేందుకు అన్ని హంగులను పూర్తి  చేసింది.  సహజంగా రాజకీయ…

‌సీతారామ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి

•ఇరిగేషన్‌ ‌శాఖలో ఇది ముందడుగు •తెలంగాణ చరిత్రలో కీలక అభివృద్ధి •మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 26: ‌సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ ‌బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇది తెలంగాణ ఇరిగేషన్‌ ‌చరిత్రలో లాండ్‌ ‌మార్క్ ‌డెవలప్‌మెంట్‌ అని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం…

మా పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తాం..

ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: తెలంగాణలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్నామని,  భవిష్యత్తులో తమ పాలసీలు, పథకాలను  మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ…

దండకారణ్యంలో ఆదివాసీలపై హత్యాకాండను ఆపండి

వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలి.. పౌర ప్రజా సంఘాల డిమాండ్ కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఏప్రిల్ 26: మధ్యభారతంలో మావోయిస్టుల ఏరివేత పేరుతో కర్రెగుట్టల్లో ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం సీనియర్ నేత ప్రొఫెసర్ హరగోపాల్. అధ్యక్షుడు డాక్టర్ జి.లక్ష్మణ్, విరసం నాయకుడు పాణి, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే,…

అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం

దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను ప్రారంభించాం.. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు తొలి ప్రాధాన్యం ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే మా విధానం తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ…

విపక్షాలను అణచడమే అధికార పార్టీ పని

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు.. విద్వేష రాజకీయాలకు ప్రేమతోనే మా సమాధానం రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి అప్పుడే దేశ ప్రగతి ముందుకు సాగుతుంది భారత్‌ ‌సమ్మిట్‌ ‌ముగింపు సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ రాహుల్‌కు ఘనంగా స్వాగతం పలికిన సిఎం, తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26: ‌విద్వేష రాజకీయాలకు ప్రేమే మా…