Category ముఖ్యాంశాలు

కాలుష్యకారక పరిశ్రమలను తెలంగాణలో ప్రోత్సహించొద్దు

-వాటికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి అడవిని కాపాడాలి -2013 బదులు 2017 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం అన్యాయం -అన్ని భూ సేకరణ నోటిఫికేషన్లు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలి -సిటీ పేరుతో ప్రభుత్వం 35 వేల ఎకరాల భూ సేకరణ చేయడం అన్యాయం -తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్…

గూడులేని చెంచుల‌కు 10 వేల ఇందిర‌మ్మ ఇండ్లు

ఐటిడిఎ ప‌రిధిలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అద‌నంగా మంజూరు గ‌వ‌ర్న‌ర్ , సిఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నిర్ణ‌యం రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి త‌ర‌త‌రాలుగా సొంత ఇండ్ల‌కు నోచుకోని ఆదిమ గిరిజ‌న తెగ‌ల‌లోకి అతి బ‌ల‌హీన వ‌ర్గ‌మైన చెంచుల‌ సొంతింటి క‌లను  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం సాకారం చేయ‌బోతోంద‌ని  రెవెన్యూ,…

ప్ర‌భుత్వంపై బీఆర్ ఎస్ కుట్ర‌లు

ప‌థ‌కాలు అంద‌క‌పోవ‌డానికి ప‌దేళ్ల దోపిడీ కార‌ణం గిరిజన మహిళ రైతులను చెట్టుకు కట్టేసి కొట్టిన చ‌రిత్ర గ‌త ప్ర‌భుత్వానిది 18న ఇందిరా గిరి జల సౌర వికాసం పథకం ప్రారంభం గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్రతి పథకం ప్రజల మంచి కోసం   తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం…

దుబాయిలో బ్యాంకు ఖాతా కేసులో జైలు పాలయిన జగిత్యాల జిల్లావాసి

•సమస్య పరిష్కారానికి ప్రజావాణి•ఇంచార్జి జి.చిన్నారెడ్డి హామీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ) దేశం లోని దుబాయికి బతుకు దెరువు కోసం వెళ్లిన జగిత్యాల జిల్లావాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో జైలు పాలయిన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం…

జస్టిస్ట్ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవీవిరమణ

•బార్‌ అసోసియేషన్‌ ‌ఘనంగా వీడ్కోలు •తదుపరి ఎలాంటి పదవులు చేపట్టను : ఖన్నా •నేడు సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా గవాయ్‌ ‌ప్రమాణం •రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న ముర్ము న్యూదిల్లీ,మే13:  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా పదవీకాలం మంగళవారం తో ముగిసింది. సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్‌ ‌కార్యలాపాలు ముగిసిన తర్వాత ఏర్పాటు…

చార్మినార్ వద్ద సుందరీమణుల సందడి

ఆకర్షణీయంగా హెరిటేజ్ వాక్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలలో భాగంగా మంగళవారం 190 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. ఇక్కడి నుంచి వీరు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రాత్రికి చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు…

ముందస్తుగా సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు

విద్యార్థులకు డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ కార్డులు అధికారులను ఆదేశించిన సిఎస్‌ ‌రామకృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 13: సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని  సీఎస్‌ ‌రామకృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్‌ ‌ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్‌ ‌లోకి జమ చేసేందుకు…

చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్న 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్

* మిస్ వరల్డ్ లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల కంటెస్టర్లు మంగళవారం నాడు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు. దాదాపు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకునే 109 దేశాల సుందరిమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్…

ఖబర్దార్‌ ‌పాక్‌…‌చీల్చి చెండాడుతాం

ఉగ్రవాదులను ఉసిగొల్పితే చావుదెబ్బ కొడతాం ఉగ్రవాదుల మాటున అణు బెదిరింపులను సహించం ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌విజయవంతం పాక్‌లో ఉగ్రవాదులను చావుదెబ్బకొట్టాం ఉగ్రతండాలను తుదముట్టించాం ఉగ్రవాదులకు అండగా నిలిస్తే…ఇలాగే సమాధానం ఇస్తాం త్రివిధ దళాలు ఎప్పుడూ దాడులకు సిద్దమే మన సైనిక శక్తిని చాటిన దళాలకు సెల్యూట్‌ ‌మనసత్తా ఏమిటో ప్రపంచం కూడా చూసింది జాతిని ఉద్దేశించి…