Category ముఖ్యాంశాలు

స్వ‌గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌

కొండారెడ్డిప‌ల్లిలో హ‌నుమాన్ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు హాజ‌రైన రాష్ట్ర‌ మంత్రులు కొడంగల్, ప్రజాతంత్ర, మే 19 : నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంత‌కుముందు ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం…

హైద‌రాబాద్ చ‌రిత్ర‌లోనే విషాద సంఘ‌ట‌న‌

A tragic incident in the history of Hyderabad

– రూ.25ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి. -అంబులెన్స్ లో ఆక్సిజ‌న్‌, మాస్క్ లు లేవు – పైరింజ‌న్‌లో నీళ్లు లేవు – అధికార్ల‌కు శిక్ష‌ణ అవ‌స‌రం – గుల్జారీ హౌజ్ అగ్నిప్ర‌మాదంపై కె.టి.ఆర్‌. స్పంద‌న‌ గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమ‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.తార‌క‌రామారావు అన్నారు. సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ…

వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో అభివృద్ధిప‌నులు

-వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక చ‌ట్టాలుండాలి – క‌బ్జాకు గురైన భూముల‌ను చెంచుల‌కు అప్ప‌గిస్తున్నాం – మంత్రి సీత‌క్క‌ సమాజానికి, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేపడుతున్న‌ద‌ని మంత్రి సీత‌క్క  అన్నారు.  అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం ప్రారంభించిన సంద‌ర్భంగా…

అమ‌లు చేస్తామ‌న్న రైతు డిక్ల‌రేష‌న్ ఏమైంది?

-కొత్తగా న‌ల్ల‌మ‌ల డిక్ల‌రేష‌న్ తెర‌మీద‌కు -డిక్ల‌రేష‌న్లు త‌ప్ప డెడికేష‌న్ ఏదీ? -అస‌మ‌ర్థ‌పాల‌న‌ను అంతా త‌ల‌చుకుంటున్నారు -అతిశ‌యోక్తులు త‌ప్ప ఆచ‌ర‌ణ ఏదీ? -బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు ఎద్దేవా అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది. బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ కు దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా నల్లమల డిక్లరేషన్ తెరమీదకు తీసుకొచ్చారంటూ బీఆర్…

స‌ర్వేయ‌ర్ల నియామ‌కానికి ప‌దివేల ద‌ర‌ఖాస్తులు

– ఐదువేల‌మందిని ఎంపిక చేయ‌నున్న ప్ర‌భుత్వం – ఈనెల 26 నుంచి 2నెల‌ల పాటు స‌ర్వే ట్రైనింగ్ అకాడ‌మీలో శిక్ష‌ణ – రెండు రోజుల్లో మూడు గ్రామాల్లో విలేజ్ మ్యాప్‌ల‌ డిజిట‌లైజేష‌న్ కు శ్రీ‌కారం – రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లు ప‌ర‌చే ప్ర‌క్రియ‌లో భాగంగా…

అచ్చంపేట‌ను ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దుతా

-పోడుభూముల్లో సోలార్ పంపుసెట్ల‌ను అందిస్తున్నాం – రైతుల‌కోసం రూ.60వేల కోట్లు ఖ‌ర్చు చేశాం – 3కోట్ల ప‌దిల‌క్ష‌ల మందికి స‌న్న‌బియ్యం అందిస్తున్నాం – వ‌రి వేస్తే సిరి అనే ప‌ర‌స్తితులు క‌ల్పించాం – మ‌హిళ‌లు, రైతులు, పేద‌లు మ‌మ్మ‌ల్ని గుర్తుపెట్టుకుంటారు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి ఇక్కడ నిలబడి…

అంబులెన్స్ ల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లున్నాయి

– త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్దు – 8 అంబులెన్స్ లు ప‌నిచేశాయి -15 మంది పేషెంట్ల‌ను హాస్పిట‌ల్స్ కు త‌ర‌లించాం -పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవిందర్ నాయక్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 19: గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద బాధితులను ద‌వాఖాన‌కు  తరలించిన అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు లేవంటూ జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్,…

చార్మినార్ గుల్జార్ హౌజ్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం

  హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర  అగ్నిప్రమాదం సంభవించింది. ముగ్గురు సజీవ సమాధి కాగా ..ఐదుగురు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు . మరణించిన వారిలో అభిషేక్ మోదీ,రాజేంద్రకుమార్,మున్నీ బాయి,సుమిత్ర,ఆరుషి జైన్, శీతల్ జైన్,ఇరాజ్…

20 మంది మావోయిస్టులను అరెస్ట్

ఎనిమిది మంది లొంగుబాటు భారీగా ఆయుధాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పి శబరిష్ ములుగు, ప్రజాతంత్ర ,మే 17:  జిల్లాలో 20 మంది మావోయిస్టులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ శబరిష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లడుతూ.. ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టులు ములుగు…