అన్ని పంటలు పండిస్తేనే అధిక ఆదాయం

– తుమ్మల నాగేశ్వరరావు హుస్నాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హుస్నాబాద్లో శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు రైతు మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన తాతలు రెండు కిలోల యూరియా వాడితే మనం 150…








