Category ముఖ్యాంశాలు

అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

– తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు కిలోల యూరియా వాడితే మనం 150…

ముస్లింల‌కు ముఖ్య‌మంత్రి బక్రీద్ శుభాకాంక్ష‌లు

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు…

కంఠం మీద క‌త్తి పెట్టినా నిజ‌మే మాట్లాడ‌తా

-The decision on Kaleshwaram is entirely KCR's.

-కాళేశ్వరం రిపోర్ట్ ‌త్వరగా బయట పెట్టాలి -తాత్సారం చేస్తే వదిలే ప్రసకక్తి లేదు -తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర ఒప్పుకోలే -కేబినేట్‌ ఆమోదం తరవాత త్రీమెన్‌ ‌కమిటీ వేశారు -కాళేశ్వరం నిర్ణయం మొత్తం కెసిఆర్‌దే – బీజేపీ ఎం.పి. ఈటెల రాజేంద‌ర్‌ ‌కాళేశ్వరం రిపోర్ట్ ‌త్వరగా బయట పెట్టాలని రిపోర్ట్ ‌విషయంలో తాత్సారం చేస్తే వదిలే…

కె.టి.ఆర్‌.కు సుప్రీంకోర్టు నోటీసులు

‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై కేటీఆర్‌ ‌చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీం నోటీసులిచ్చింది. కాంగ్రెస్‌ ‌నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్‌ ‌సంజయ్‌ ‌కరోల్‌, ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మతో కూడిన ధర్మాసనం…

పాల‌మూరు-రంగారెడ్డి  ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తిచేస్తాం

– పాల‌మూరు అభివృద్ధే ప్ర‌ధాన ల‌క్ష్యం – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌  వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామ‌ని,  అందుకు కావలసిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్ర‌క‌టించారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌న‌గర్ జిల్లా దేవరకద్ర…

ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

– మంత్రి పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణ ప్ర‌క్రియ‌ గ్రామీణ ప్రాంతాలలో ఒక కొలిక్కి తీసుకువచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణంపై దృష్టి సారించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల…

బ‌న‌క‌చ‌ర్ల‌తో తెలంగాణ‌కు అన్యాయం

Minister Uttam Kumar Reddy

– నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బనకచర్ల తో తెలంగాణ కు అన్యాయం జరుగుతోంద‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. జిఆర్ ఎంబీ,  సీడ‌బ్ల్యుసి, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు, అంతర్రాష్ట్ర జలవిధానానికి బనకచర్ల విరుద్దమన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించద‌ని స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో…

‘టాస్క్’ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు

ఈ ఏడాది 6వేలమందిని ల‌క్ష్యంగా పెట్టుకోవాలి: మంత్రి  శ్రీ‌ధ‌ర్‌బాబు ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగులకు ఆధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్ మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశించుకోవాలని తెలంగాణా అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) అధికారులను ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.…

అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

Minister Thummala Nageshwar rao

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Minister Thummala Nageshwar rao) అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు…