Category ముఖ్యాంశాలు

మూఢనమ్మకాలపై జాగృతం చేశారు

పట్టాభిరామ్‌ మృతికి సీఎం సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో పట్టాభిరామ్‌ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.…

తెలంగాణకు మరణశాసనం రాసిన కెసిఆర్‌, ‌హరీష్‌ ‌

గోదావరి మిగులు జలాలపై ఎపికి అనుకూలంగా నిర్ణయం రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో కెసిఆర్‌ ‌పూర్తిగా విఫలం కాళేశ్వరంతో లక్ష కోట్లు వృధా చేసిన కెసిఆర్‌ అది పూర్తి చేయాలంటే మరో 50వేల కోట్లు ఖర్చు చేయాలి డియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 1:  తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని…

తెలంగాణలో బీజేపీకి అధికారమే లక్ష్యం

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్‌ రావు కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రంజాతంత్ర, జులై 1: మనందరి లక్ష్యం బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని బీజేపీ రాష్ట్ర నూతన సారథి ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి…

ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ ‌మృతి

హైదరాబాద్‌,‌ జులై 1: ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ ‌మరణించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హిప్నాటిస్టుగా ఆయన పేరు పొందారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్‌ ‌పార్థీవదేహాన్ని ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు జూబ్లీహిల్స్ ‌మహాప్రస్థానంలో…

బుల్డోజర్‌ రాజ్‌గా రేవంత్‌రెడ్డి

మీనాక్షి నటరాజన్‌కు హరీష్‌రావు ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: పేదలు, మధ్య తరగతి వర్గాల ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గం.. హైకోర్టు స్టే ఉన్నా గుట్టల బేగంపేటలో ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమే అని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి న్యాయస్థానాలపై ఉన్న…

‘భూభారతి’లో దరఖాస్తుల నమోదు పూర్తి

రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హమైన అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను…

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– విద్యుత్‌ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించండి – ఐఎస్‌వో 9000 సర్టిఫికెట్‌ పొందడం అభినందనీయం – ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు, డైరెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రస్తుత కాలంలో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా సేవలందించేందుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా…

ఇది ప్రజాప్రభుత్వ విజయమే

బనకచర్లకు కేంద్రం నిరాకరణపై మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రతిపాదనలు మొదలుపెట్టిందే బీఆర్‌ఎస్‌ పాలనలో అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయమై తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయన్నారు. డాక్టర్‌ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో బనకచర్ల ప్రాజెక్టు, గోదావరి జలాలపై ఆయన పవర్‌పాయింట్‌…

హాస్టల్స్‌ పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేశాం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్‌, హాస్టల్స్‌కు సంబంధించి డైట్‌, రెంటల్‌ సహా అన్ని పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేశామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ విలేకరులకు తెలిపారు. తన పరిధిలోని శాఖల అధికారుల నుంచి అన్ని అంశాలపై సమాచారం తీసుకుంటున్నానంటూ విద్యార్థులకు యూనిఫామ్‌,…