Category ముఖ్యాంశాలు
మ్యుటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ

– ప్రభుత్వ చర్యలకు సుప్రీం కోర్టు అభినందన న్యూదిల్లీ, ఆగస్ట్ 13: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం సుప్రీంకోర్టులో మరోమారు విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ఆరు వారాలు గడువు ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమతిస్తూ సీజేఐ…
వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పాతబస్తీలోని యాకుత్పురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది బుధవారం కాపాడింది. ఆ పరిసరాల్లో పని చేస్తున్న హైడ్రా సిబ్బందికి సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది. కాలువలోకి దిగడానికి ఏమాత్రం అవకాశం లేని ప్రమాదకర పరిస్థితుల్లో నిచ్చెన…
తెలంగాణపై కేంద్రం వివక్ష

– ‘సెమీ కండక్టర్’ కేటాయించకపోవడం అన్యాయమే – అన్ని అర్హతలున్నా విస్మరించారు – పున:పరిశీలించాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు.…
ఛత్తీస్గఢ్ మొహ్లా మాన్పూర్లో ఎన్కౌంటర్

– ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతి – మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం – భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న కాల్పులు భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ఛత్తీస్గఢ్్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ప్రధాన మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్గఢ్లోని అంబాగఢ్-చౌకి జిల్లాలోని మొహ్లా, మన్పూర్లో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ ప్రయాస్’ పెద్ద విజయాన్ని…
కోదండరామ్, అలీఖాన్ల నియామకం చెల్లదు

– గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీమ్ ఉత్తర్వులు – వీరి ఎంపికపై దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ - తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా న్యూదిల్లీ, ఆగస్ట్ 13: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కోదండరామ్, అలీఖాన్ల నియామకాలను రద్దు చేసింది. బీఆర్ఎస్…
Rare honor: మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

– ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐలో చోటు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు(D.Sreddharbabu) అరుదైన గౌరవం(rare honor) దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ (Analitics india magazine) తాజాగా ప్రకటించిన ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ-2025…
ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి

– భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – ఆరోగ్య శాఖాధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ బుధవారం ఉదయం…
