Category ముఖ్యాంశాలు

పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి

పీఎం ఆర్థిక సలహామండలి చైర్మన్‌తో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్‌ ఎస్‌.మహేంద్రదేవ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణను…

రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు

Hyderabad Floods

మంత్రి పొన్నం ప్రభాకర్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 12: వాహన ప్రమాదాలు చేస్తే అవసరమైతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసేలా భవిష్యత్తులో చర్యలు చేపట్టనున్నట్లు రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వాహనాల వెనకవైపు రిఫ్లెక్టర్‌ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీవో తీసుకురానున్నమని, అలాగే డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు…

తీర్పులపై న్యాయవాదులకు అవగాహన ఉండాలి

సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: న్యాయవాదులు ఎప్పటికప్పుడు తమను తాము నిరూపించుకోవాలని, కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ అన్నారు. నల్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం…

కవిత తీరుకు నవ్వుకుంటున్న ప్రజలు

మీడియాతో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దని, ఇచ్చిన మాటకు పార్టీ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కకు చిత్తశుద్ధి లేదని ఫైర్‌ అయ్యారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత…

రైతాంగ పోరాట యోధుడు దొడ్డ నారాయణరావు కన్నుమూత

– పోరాటంలో ఆయన పాత్ర కీలకమైనది – గ్రంథాలయ ఉద్యమంలో చురుకైన పాత్ర – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌, సీపీఐ నేత నారాయణ సంతాపంహైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ కార్యదర్శి దొడ్డ నారాయణరావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో…

ఇంధనం సరఫరా అందక పోవడమే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం

ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు ఇంధనం నిలిపివేయబడిందని నివేదిక లో పేర్కొన్నట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 లో ఇంధన స్విచ్‌లపై దృష్టి కేంద్రీకరించడంతో, పైలట్ల చర్యలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి శనివారం తెల్లవారుఝామున ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో…

అమెరికాతో తెలుగువారికి స్నేహపూర్వకమైన బంధం

– యూఎస్‌-తెలంగాణ మ‌ధ్య‌ వాణిజ్య సంబంధాలను మెరుగుప‌రేందుకు చ‌ర్య‌లు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11 :   అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని,  అమెరికా ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ కాన్సూల్ జనరల్…

14న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ

– ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీకారం – అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు – సన్న బియ్యంతో రాష్ట్ర జనాభాలో 84% మందికి లబ్ది – చట్టబద్దంగా బీసీల‌కు 42% రిజర్వేషన్లు – ముఖ్యమంత్రి సభ విజ‌య‌వంతం చేయాలి – పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  పిలుపు సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 11 :…

ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశీ మీడియా దుష్ప్రచారం

– భారత్‌పై పాక్‌ దాడికి ఒక్క ఆధారమైనా చూపగలరా – లక్ష్యాలను చేధించడంలో భారత్‌ అసమాన ప్రతిభ – ఐఐటీ మద్రాస్‌ స్నాతకోత్సవంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చెన్నై, జులై 11: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా…