Category ముఖ్యాంశాలు

నాటి తప్పిదాలను మాపై రుద్దుతున్నారు

– పాలేరు నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీరు విడుదల – బీఆర్‌ఎస్‌పై మంత్రులు భట్టి, పొంగులేటి ధ్వజం ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 14: ఖమ్మంజిల్లాలోని పాలేరు సాగర్‌ జలాశయం నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీటిని మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ…

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి

గన్‌మన్‌ కాల్పుల్లో జాగృతి కార్యకర్తకు గాయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 134: మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్‌ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆ కార్యాలయంపై ఆదివారం దాడి చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోనే తీన్మార్‌…

మహిళా సాధికారత సాధించి తీరతాం

లక్షెట్టిపేట సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి లక్షెట్టిపేట, ప్రజాతంత్ర, జులై 13 : మహిళా సాధికారత కోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళలకు సహాయం చేస్తాం.. ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.…

మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి పూజలు

– పట్టువస్త్రాల సమర్పణ సికింద్రాబాద్‌, ప్రజాతంత్ర, జులై 13: సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఎంపీ అనిల్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, అధికారులు, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించి…

కాళేశ్వరంపై కావాలనే దుష్పచ్రారం

మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జులై 12: కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కావాలనే పదేపదే కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటిని ఉపయోగించకుండా పక్కన పెట్టారన్నారు. సిద్దిపేటలో 167 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌…

బీసీ రిజర్వేషన్లపై మాట నిలుపుకున్నాం

`సీఎం రేవంత్‌రెడ్డి – ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఇతర నాయకులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ…

బిసి రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ది

– బిఆర్‌ఎస్‌ ఎం‌త తక్కువగా మాట్లాడితే అంతమంచిది – మంత్రి కోమటిరెడ్డి హితవు నల్లగొండ,ప్రజాతంత్ర,జూలై 12: బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేననని, పేదల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డ అన్నారు. ఇంతకాలం మాటలు చెప్పిన బిఆర్‌ఎస్‌ ‌బిసి రిజర్వేషన్లు ఎందుకు తేలేదని అన్నారు. ఈ రిజర్వేషన్లతోనే…

రేపు ఉజ్జయిని మహంకాళి బోనాలు

– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు – పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 12: తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా  సికింద్రాబాద్‌ ‌లష్కర్‌ ‌బోనాల జాతర నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిన మహంకాళి బోనాలు జరగనున్నాయి. ప్రభుత్వం…

భూసేకరణను వేగవంతం చెయ్యండి

– పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచెయ్యండి – నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కూడా ఆదేశించారు.…