Category ముఖ్యాంశాలు

మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ఇరిగేషన్‌ శాఖలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ దృష్టిసారించింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్‌, ఈఈ నూనె శ్రీధర్‌లను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా మాజీ ఈఎన్‌సీ చెట్టి మురళీధర్‌ రావు బంజారాహిల్స్‌లోని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు…

రాష్ట్రాన్ని, కేంద్రాన్ని కాపాడతా

రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత సికింద్రాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: బోనాలు పండుగ సందర్భంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమాలలో ఒకటైన సంప్రదాయ రంగం సోమవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సంవత్సరం భవిష్యవాణిలో దైవవాణి మాతంగి స్వర్ణలత తీవ్ర ఉద్వేగభరితమైన హెచ్చరిక స్వరాన్ని వినిపించింది. తొలుత ప్రజల…

యావత్‌ భారత్‌కు తెలంగాణ ఓ రోల్‌ మోడల్‌

-తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చరిత్రాత్మకం -రాష్ట్రవ్యాప్తంగా 5.61 లక్షలకు పైగా రేషన్‌ కార్డులు మంజూరు -నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 14: నిరుపేదలకు తెల్లరేషన్‌ కార్డుల పంపిణీ మంజూరులో యావత్‌ భారత్‌కే తెలంగాణ రాష్ట్రం ఓ రోల్‌ మోడల్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

రేషన్‌ కార్డు పేదోడి ఆత్మగౌరవం

– ఈ ప్రాంతానికి దేవాదుల నుండి గోదావరి జలాలు తరలిస్తాం – ఆడపడుచులను ప్రభుత్వరంగ సంస్థలకు యజమానులను చేశాం – స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం అమలయ్యేలా చూస్తాం – తుంగతుర్తిలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ తుంగతుర్తి, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణలోని ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వం…

ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు

రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు చింతకాని, ప్రజాతంత్ర, జులై 14: ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టండి.. ప్రతివారం ఇంటి బిల్లులు చెల్లిస్తాం.. మీరు ఎంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటే అంత త్వరగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అన్ని పార్టీలను పిలవండి.. అందరూ కలిసి ముగ్గుపోసే కార్యక్రమాన్ని పండుగలా చేయాలి.. గృహప్రవేశానికి…

కొత్త చీఫ్‌ జస్టిస్‌గా ఏకే సింగ్‌

రాష్ట్రపతి ఆమోదముద్ర.. గెజిట్‌ జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ ఆమోదముద్ర వేశారు. వెంటనే కేంద్ర న్యాయ శాఖ గెజిట్‌ ప్రచరణ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌…

బియ్యంపై క్రెడిట్‌ కొట్టేయడం తగదు

-బీసీ రిజర్వేషన్లలో మత రిజర్వేషన్లు చేర్చడం సరికాదు – నల్గొండ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, జులై 14: రేషన్‌ కార్డులను పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న సమాచారం అందుతోంది.. అందువల్ల రేషన్‌ కార్డుల పంపిణీ కోసం తుంగతుర్తి వస్తున్న ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్‌ చేస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికీ…

సీనియర్‌ నటి బి.సరోజాదేవి కన్నుమూత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: సినీ వినీలాకాశంలో సీనియర్‌ నటి బి.సరోజా దేవి(87) బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూశారు. తెలుగు, కన్నడ, తమిళ భాషా సినిమాల్లో ఆమె అక్కినేని, ఎన్టీరామారావు, ఎంజీఆర్‌ల వంటి వారితో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 1955లో మహా కవి కాళిదాస…

సినిమా షూటింగ్‌లో విషాదం

స్టంట్‌ ఆర్టిస్ట్‌ రాజు మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14 : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్‌ సమయంలో గుండెపోటుకు గురై స్టంట్‌ ఆర్టిస్టు ఎస్‌ఎం రాజు (52) చనిపోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ఆర్య, దర్శకుడు పా రంజిత్‌తో చేస్తున్న సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.…