Category ముఖ్యాంశాలు

మంత్రి ఉత్తమ్‌పై కేసు కొట్టివేత

– మరో రెండు కేసుల్లో హాజరీ నుంచి మినహాయింపు – హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో హైకోర్టులో వెసులుబాటు లభించింది. నమోదైన మూడు కేసుల్లో ఒకదానిని కొట్టివేసింది. మిగిలిన రెండు కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి…

కోటిమందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది

– మహిళలకు స్వయం ఉపాధి పథకాలు – పెద్దపల్లిలో వీహబ్‌ ఏర్పాటుకు కృషి – ఇందిరాశక్తి సంబురాల సభలో మంత్రి శ్రీధర్‌ బాబు పెద్దపల్లి,ప్రజాతంత్ర,జూలై16: మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండేలా కార్యక్రమాలు చేపట్టామని…

తెలంగాణ వర్సిటీది ప్రత్యేక స్థానం

గవర్నర్‌, ఛాన్సలర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: రాష్ట్రం పేరుతో ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని గవర్నర్‌, విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్ధ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు,…

వంటకాలు రుచికరంగా ఉన్నాయి

– సంతృప్తిని వ్యక్తం చేసిన భక్తులు – భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన టీటీడీ చైర్మన్‌ తిరుమల, ప్రజాతంత్ర, జూలై 15: తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మంగళవారం రాత్రి టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు బోర్డు సభ్యులతోపాటు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్‌తో మాట్లాడుతూ ఈ ప్రసాదంలో…

మైనస్‌ ద్రవ్యోల్బణం నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మైనస్‌ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. 2024 జూన్‌తో పోలిస్తే 2025 జూన్‌లో -0.93 శాతంగా ద్రవ్యోల్బణం రేటు నమోదయింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తరువాత ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో 1.31 శాతం ఉండగా మార్చిలో 1.06 శాతానికి…

నర్సు నిమిషకు భారీ ఊరట.. ఉరిశిక్ష వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పెద్ద ఊరట లభించింది. యెమెన్‌ ప్రభుత్వం చివరి క్షణంలో ఆమెకు విధించిన ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. ఆ దేశ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించడంతో రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడిరది. కేరళకు చెందిన…

చిరంజీవి అప్లికేషన్‌పై చర్యలు తీసుకోండి

జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఇంటి పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సిన్మా హీరో చిరంజీవి అప్లికేషన్‌ను చట్టప్రకారం నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్‌ వాల్‌ నిర్మాణం చేశామని, దీనిని క్రమబద్ధీకరణకు జూన్‌ 5న జీహెచ్ఎంసీకి చేసుకున్న దరఖాస్తు జిహెచ్ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉందని…

ముగిసిన శుభాంశు శుక్లా రోదసీ యాత్ర

– క్షేమంగా భూమ్మీదకు చేరిక – ప్రధాని మోదీ తదితరుల శుభాకాంక్షలు కాలిఫోర్నియా, జూలై 15: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్ర ముసిగింది. ఆయన తిరగి భూమ్మీదకు క్షేమంగా చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎస్‌ఎస్‌కి వెళ్లిన ఆయన అంతరిక్షంలో 18 రోజులు గడిపారు. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు…

గవర్నర్‌కు చేరిన ఆర్డినెన్స్ ‌ముసాయిదా

~ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ‌ముసాయి దా రాజ్‌భవన్‌కు చేరింది. ఇటీవలే కేబినేట్‌ ఆమోదించిన రిజర్వేషన్‌ ‌బిల్లుకు ఆర్డినెన్స్ ‌తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్ర మంలో పంచాయతీరాజ్‌ ‌చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది.…