Category ముఖ్యాంశాలు

రేవంత్‌ రెడ్డిపై కేసు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: గచ్చిబౌలిలో ఎ.రేవంత్‌ రెడ్డిపై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రేవంత్‌పై కేసు నమోదుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేవలం ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా సంఘటన స్థలంలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు ఆధారాల్లేవని పేర్కొంది. 2016లో ఒక భూమి వివాదానికి సంబంధించి…

ప్ర‌భుత్వ ఆర్డినెన్స్ కరెక్టే

– బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై క‌విత రియాక్ష‌న్‌ – పార్టీకి దూర‌మ‌వుతున్న సంకేతాలు – అన్న‌తో విభేదాలే కార‌ణ‌మా? హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై17: బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్‌ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ‌కరెక్టే అని.. బీఆర్‌ఎస్‌ ‌వాళ్ళు ఆర్డినెన్స్ ‌వద్దని చెప్తున్నారు..…

ఇది చేత‌ల ప్ర‌భుత్వం

– ఇందిరా మహిళా శక్తి  ఆత్మవిశ్వాసానికి నిదర్శనం – రూ 4.85 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ – ఇందిరమ్మ పాలనలో  పేద ప్రజలకు భరోసా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం/ ఇల్లందు, ప్రజాతంత్ర, జులై 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు సింగరేణి ఉన్నత…

కెసిఆర్‌ ‌కుటుంబం కడుపునిండా విషమే

– దిల్లీకి వెళ్లకుండా ఫామ్‌హౌజ్‌కు వెళ్లాలా – కేంద్రంతో చర్చించకుంటే సమస్యలకు పరిష్కారమెలా? – పక్క రాష్ట్ర సిఎంతో చర్చలు జ‌రిపితే త‌ప్పేంటి? – తుమ్మడిహట్టికోసం ‘మహా’ సిఎంతో మాట్లాడుతా – కేంద్రమంత్రికిషన్‌ ‌రెడ్డి ప్రణాళికతో రావాలి – మీడియాతో  సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై17: కేసీఆర్‌ ‌కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని…

మహిళల ఆర్థిక స్వావలంబనే మా లక్ష్యం

– ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే లింగ భేదం సమస్య నివారణ – స్వయం సహాయక సంఘాలతో 2,000 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి – లింగ సమానత్వం సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే లింగ వివక్ష సమస్య…

విజయవంతంగా ‘మహిళా శక్తి’ సంబురాలు

– బతుకమ్మ పండుగను తలపించిన ఉత్సవాలు – మంత్రులు, ఎమ్మెల్యేల చెక్కుల పంపిణీతో వెల్లివిరిసన ఉత్సాహం – రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు – ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో అగ్ర భాగాన మంత్రి సీతక్క – నేటితో ముగియనున్న సంబురాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 17: ఇందిరా మహిళా శక్తి సంబురాలు…

పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించండి

సీఎం రేవంత్‌కు కేందమంత్రి కిషన్‌రెడ్డి లేఖ దిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: భారత దేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…

కొండచరియలు విరిగిపడి మహిళ మృతి

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు దిల్లీ: అమర్‌నాథ్‌ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ భక్తురాలు మృతిచెందింది. భారీ వర్షాల కారణంగా గందర్‌బాల్‌ జిల్లా బల్తల్‌ ఏరియాలోని అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే మార్గాల పరిస్థితి దారుణంగా మారింది. కొండచరియలు విరిగి బురదమట్టితో కలిసి కిందకు జారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం…

జ‌ల వివాదాల ప‌రిష్కారానికి కృషి

* కృష్ణా జ‌లాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు * ఇరు రాష్ట్రాల‌ సాంకేతిక నిపుణుల‌తో క‌మిటీ * శ్రీ‌శైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తుల‌కు ఏపీ అంగీకారం * జీఆర్ఎంబీ తెలంగాణ‌లో.. కేఆర్ఎంబీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో * ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 16:   తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారానికి కృషి…