Category ముఖ్యాంశాలు

భద్రాద్రి జిల్లాలో వర్ష బీభత్సం

` పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు ` లోతట్టు ప్రాంతాలు జలమయం ` పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ` వెంకటాపురంనకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం…

తెలంగాణ విద్యార్థుల దరఖాస్తులు తీసుకోండి

– తుది ఉత్తర్వులకు లోబడే ప్రవేశాలు – మెడికల్‌ కోర్సుల అడ్మిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23: మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌/డెంటల్‌ కోర్సుల అడ్మిషన్‌ల ప్రక్రియలో భాగంగా తెలంగాణకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధన…

బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు

– బిల్లు ఆమోదంపై కేంద్రం తాత్సారం – దేశానికి రోల్ మోడ‌ల్ కుల‌గ‌ణ‌న‌ – ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న ఎత్తేసే ఆలోచ‌న‌ – కుల‌గ‌ణ‌న‌పై కాంగ్రెస్ ఎంపీల‌కు నేడు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 23:  బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో తెలంగాణలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కృత‌నిశ్చ‌యంతో…

మరో మూడు రోజులు భారీ వర్షాలు

– కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ – ప్రభుత్వం అప్రమత్తం – వాటర్‌ లాగింగ్‌ పాయింట్స్‌ వద్ద ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు – అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌…

కొత్త ప‌రిశ్ర‌మలు రావాలి

-యువ‌త‌కు ఉపాధి ల‌భించాలి – పారిశ్రామికవేత్త‌ల‌కు అండ‌గా ఉంటాం  – ఎవ‌రినీ ఇబ్బంది పెట్టం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 23: తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి. ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

మిష‌న్ ప్ర‌కృతిపై అవ‌గాహ‌నా ఒప్పందం

– సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఫైన్ ర‌కం బియ్యం – స్టీల్ పాత్ర‌ల‌నే ఉప‌యోగించాలి – విద్యార్థుల ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 23:  మిష‌న్ ప్ర‌కృతిపై బుధ‌వారం డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా- టీజీఎస్‌డ‌బ్ల్యుఆర్ ఈఎస్ ల మ‌ధ్య ఒక అవ‌గాహ‌నా ఒప్పందం కుదిరింది.  డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్…

కాంగ్రెస్ మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి

– వికారాబాద్‌లో బీఆర్ ఎస్ జ‌య‌కేతనం ఎగుర‌వేయాలి – స‌బ్బండ వ‌ర్గాల‌ కోసం ప‌నిచేసిన బీఆర్ఎస్‌ – పార్టీ నాయ‌కుల‌ను ప‌ట్టించుకోలేదు – ఈ పొర‌పాటు మ‌ళ్లీ చేయ‌బోం : కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచిన తరువాత కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న అధికారులంతా సెట్…

ఐదు గ్రామాలకు త్వరలో నక్షా మ్యాప్‌ల ఖరారు

Ponguleti Srinivas Reddy

– ఆ గ్రామాల్లో సర్వే మ్యాప్‌, భూధార్‌ అమలుకు యోచన – రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: దశాబ్దాలుగా రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను ఐదు గ్రామాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వేను విజయవంతంగా పూర్తిచేశామని, వీలైనంత త్వరగా ఆ ఐదింటిలో సర్వే బౌండరీస్‌ యాక్ట్‌…

ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

హైదరాబాద్‌లో 30 ఏరియాల్లో హెల్త్‌ క్యాంపులు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: హైదరాబాద్‌ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం మెరుగు కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ, రవాణా శాఖల, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌…