Category ముఖ్యాంశాలు

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

– విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి – కామారెడ్డి వరదల్లో అధికారుల కృషి ప్రశంసనీయం – నష్టానికి సంబంధించి నివేదికలు సిద్దంచేయాలి – కేంద్రం నుంచి సాయం అందేలా చూడాలి – యూరియా కోసం పడిగాపులు పడకుండా చూడండి – కామారెడ్డిలో అధికారులతో సిఎం రేవంత్‌ ‌సమీక్ష కామారెడ్డి,ప్రజాతంత్ర,సెప్టెంబరు4: వరదలు, విపత్తుల సమయంలో అధికారులు సమన్వయంతో…

ఎస్ఎల్‌బీసీ ప‌నుల్లో ఆల‌స్యం వొద్దు

– స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 04: జూబ్లీహిల్స్ నివాసంలో ఎస్ఎల్ బీసీ పనుల పునరుద్దరణ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంనిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ఎస్‌ ఎల్ బీ సీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని స్ప‌ష్టం చేశారు. ఎస్…

నాకు కొడంగల్‌ ఎం‌తో.. కామారెడ్డి కూడా అంతే

– ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు కట్టిస్తాం – నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – ఇబ్బందులు ప‌డ్డ‌ విద్యార్థులకు భరోసా – జలమయమైన కామారెడ్డి జిఆర్‌ ‌కాలనీలో పర్యటన – బాధిత ప్రజలతో చర్చించిన సిఎం రేవంత్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: నేను ఆనాడు చెప్పా.. ఈనాడూ చెబుతున్నా.. నా సొంత నియోజకవర్గం కొడంగల్‌…

ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణకు ప్రణాళికలు

– హెలీ-బోర్న్‌ సర్వేకు శ్రీకారం – ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి – టన్నెల్‌ నిర్మాణంలో నిపుణులైన ఇంజనీర్లతో పనులు – భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

పాలమూరుకే తొలి ప్రాధాన్యం

-పదేళ్లు ఈ జిల్లాను ఎండబెట్టిన కేసీఆర్‌ – ఎం‌పిగా గెలిపించినా పట్టించుకోని నేత – గ్రీన్‌ చానల్‌ ద్వారా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నాం – మూసాపేట కార్వింగ్‌ కంపెనీలో రెండో యూనిట్‌ ప్రారంభం – వకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3:  ఒకప్పుడు పాలమూరు వలసల జిల్లాగా ఉండేదని సీఎం…

ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు

– ఖమ్మం జిల్లా చైతన్యానికి మారు పేరు – సమర్థుడనే ఆ శాఖలు శ్రీనన్నకు ఇచ్చాం – బెండాలపాడులో ఇండ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో సీఎం రేవంత్‌ అశ్వారావుపేట, ప్రజాతంత్ర, సెప్టెంర్‌ 3: హనుమాండ్ల గుడి లేని గూడెం, గ్రామం ఉందేమో కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.…

రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతోంది

– అవినీతిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కవల పిల్లలు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – కరీంనగర్‌లో జిల్లా పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనం కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: జిల్లా పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనానికి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం బీజేపీ బలం పెరుగుతోందనడానికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర…

కెసిఆర్‌కు కూతురుకన్నా పార్టీయే ముఖ్యం

– మాజీ మంత్రి మల్లారెడ్డి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3:‌ కెసిఆర్‌కు కూతురుకన్నా, పార్టీ ముఖ్యమని, అందుకే సస్పెండ్‌ ‌చేశారని భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బోయిన్‌పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్‌…

పీఎండీడీకేవైలో తెలంగాణ జిల్లాలను చేర్చండి

– క్రూడ్‌ పామాయిల్‌పై కస్టవమ్స్‌ డ్యూటీ తగ్గింపుతో సమస్యలు – కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌తో రాష్ట్ర మంత్రి తుమ్మల దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ప్రధాన మంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో తెలంగాణ జిల్లాలను చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.…