Category ముఖ్యాంశాలు

దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే

– రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీరిజర్వేషన్ల బిల్లు – రాహుల్‌ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం పోరాటం – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, జూలై24: తెలంగాణలో శాస్త్రీయ్రంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉద్ఘాటించారు. తెలంగాణ సర్వే ఆధారంగా స్థానిక…

భయపడకండి…అండ‌గా వుంటా

– తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు – నల్ల బాలు (శశిధర్ గౌడ్) కుటుంబ సభ్యులకు భరోసా –  కల్వకుంట్ల తారక రామారావు పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 24: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దని, ప్రతి ఒక్కరికి తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని…

ఆర్‌ఎన్‌ఐ లేని పత్రికలపై వేటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: టీఈఎల్‌ నెంబర్‌ లేకుండా పత్రికల్లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌జీఐ) కఠిన ఆదేశాలు జారీ చేసింది. త్వరలో జిల్లా సమాచార, పౌరసంబంధాల అధికారులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఆయా రాష్ట్ర…

కేటీఆర్‌కు కేసీఆర్‌ దీవెనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన తండ్రి, పార్టీ అధినేత కల్వకుర్తి చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, పుత్రుడు హిమాన్షును తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్‌ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన పుత్రుడిని ఆలింగనం చేసుకున్న…

ఒక్క పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైంది

మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్‌ పోస్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: ఆర్టీసీలో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ పథకం వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు, ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ’ఎక్స్‌‘లో పోస్టు పెట్టారు. ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని పేర్కొన్నారు. కొందరు ఎగతాళి చేసినప్పటికీ ఈ…

మా లక్ష్య సాధనలో పాలుపంచుకోండి

– పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు – యూఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.…

మరో ఘోర ప్రమాదం

కూలిన రష్యా ప్యాసింజర్‌ విమానం ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం మరిచిపోకముందే చైనా సరిహద్దులో రష్యన్‌కు చెందిన విమాన ప్రమాదం మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రష్యన్‌ ప్యాసింజర్‌ విమానం ఏఎన్‌-24 చైనా సరిహద్దుల్లోని అముర్‌ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో 43మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు…

సమగ్ర పారిశ్రామికాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌

ఎఫ్‌టీసీసీఐ కార్యక్రమంలో రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశంగా, గ్రామీణ ఆధారిత దేశంగా గతంలో భావించేవారు.. అయితే కాలక్రమంలో ఎంత దూరం వచ్చిందో గమనిస్తే అందరికీ గర్వంగా అనిపిస్తోంది.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తే అభివృద్ధి మార్గంలో మన దేశం ఎంతో ముందుకు…

భద్రాద్రి జిల్లాలో వర్ష బీభత్సం

` పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు ` లోతట్టు ప్రాంతాలు జలమయం ` పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ` వెంకటాపురంనకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 23 : అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం…