Category ముఖ్యాంశాలు

బనకచర్ల పేరుతో చంద్రబాబు కుట్రలు

Urea shortage

– కృష్ణా నీటిని రాయలసీమకు తరలించే ఎత్తులు – కృష్ణా, గోదావరి జలాలపై మరోమారు ఉద్యమిస్తాం – బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26: సీఎం రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్‌ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌…

సిఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు

– ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 26: సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్‌ ‌పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు డియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి.. సీఎం…

జవానుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

President Draupadi Murmu

‘కార్గిల్‌’ అమర జవాన్లకు రాష్ట్రపతి, మోదీ నివాళులు న్యూదిల్లీ,జూలై26:కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నాటి యుద్ధంలో పాక్‌పై విజయం కోసం జవానులు చేసిన త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతితో పాటు త్రివిధ దళాధిపతులు కూడా అమర జవాన్‌లకు…

జైపాల్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదేకాదు

– జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి, అజాత శత్రువు జైపాల్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. జైపాల్‌రెడ్డి మెమోరియల్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా అనేక విషయాలపై మాట్లాడారు. ఆయన పాత్ర లేకపోతే ఇవాళ…

పాలమూరు సమస్యలు పట్టని రేవంత్‌

– మహబూబ్‌నగర్‌లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా అంటేనే వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది.. అయితే ఈ రోజు తన పర్యటనలో వర్షంతో భగవంతుడు ఆశీర్వదించడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌…

పాలనలో ఏఐ ఉపయోగించాలి

– తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఎదగాలి – అందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి – ఎంసీహెచ్‌ఆర్‌డీ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI)ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని, అందుకు తగిన విధంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి గ్రామస్థాయి అధికారి…

28, 29లలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

– హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ప్రత్యేక బహిరంగ విచారణను(ఓపెన్‌ హియరింగ్‌ అండ్‌ క్యాంప్‌ సెట్టింగ్‌) చేపట్టనున్నది. న్యాయాన్ని వేగంగా అందించేందుకు రాష్ట్ర అధికారులు, ఫిర్యాదుదారుల సమక్షంలో ఈనెల…

రాజస్థాన్‌లో ఘోర దుర్ఘటన

– పాఠశాల కూలి ఏడురుగురు మృతి జయపుర,జూలై25:రాజస్థాన్‌  ‌లోని ఝాలవర్‌ ‌లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝాలవర్‌ ‌జిల్లా మనోహర్‌ ‌థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో…

అశ్లీల కంటెంట్‌ ‌యాప్‌లపై నిషేధం

– కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరిక న్యూదిల్లీ,జూలై25: అశ్లీల కంటెంట్‌ని ప్రసారం చేస్తున్న యాప్‌లపై కేంద్రం కొరడ ఝుళిపించింది. ఉల్లు, ఎఎల్‌టిటి సహా 24 యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. 24 యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ…