Category ముఖ్యాంశాలు

స్వదేశీ ఉత్పత్తులను వాడండి

– దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం – ప్రజలకు ప్రధానమంత్రి  మోదీ బహిరంగ లేఖ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 22: ‌నవరాత్రి మొదటి రోజైన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన దేశ ప్రజలందరికీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహి ంచాలని సూచించారు. దుకాణదారులు అందరూ ’భారతదేశంలో తయారు చేసిన’ ఉత్పత్తులను…

భూసేక‌ర‌ణ‌, ప‌రిహారం త్వ‌ర‌గా పూర్తిచేయాలి

– ఈ ప్ర‌క్రియ‌లోలమాన‌వీయంగా వ్య‌వ‌హ‌రించండి – భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం పంపిణీ వేగవంతం చేయాలి – జాతీయ ర‌హ‌దారుల నిర్మాణంలో జాప్యం త‌గ‌దు – అభివృద్ధి కేంద్రంగా ఫ్యూచ‌ర్ సిటీ-అమ‌రావ‌తి-మచిలీప‌ట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవే – అట‌వీ భూముల‌కు ప్రత్యామ్నాయ భూములు కేటాయింపు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22:   రాష్ట్రంలో…

ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్ద‌రు అగ్ర‌నేత‌ల హ‌తం

రాయపూర్‌,‌ సెప్టెంబర్‌ 22: ‌ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ ‌జిల్లాలో మరో ఎన్‌కౌం టర్‌ ‌జరిగింది. ఇందులో ఇద్దరు అగ్రనేత లు హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మృతి చెందారు. మృతులను మావో యిస్టు కేంద్ర క మిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ ‌రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్‌…

30 మంది విదేశీ ప్ర‌తినిధుల యాదాద్రి సంద‌ర్శ‌న‌

-ల‌క్షీన‌ర‌సింహ‌స్వామి ద‌ర్శ‌నం – ఆల‌య సంప్ర‌దాయాల‌తో స్వాగ‌తం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని సోమ‌వారం 25 దేశాల నుండి వచ్చిన 30 మంది ప్రతినిధులు ద‌ర్శించుకున్నారు. భారత విదేశాంగ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న‌ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్‌మెంట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వీరు…

సింగరేణి బోనస్‌ను బోగస్‌ చేసిన రేవంత్‌

– కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50శాతం పైగా కోత – ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దసరా పండుగ పూట సింగరేణి కార్మికులకు చేదు కబురు చెప్పారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌పై బీఆసనబ్ణన ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌…

నేడు మేడారం సందర్శనకు సిఎం రాక

– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మంగళవారం మేడారం సందర్శించనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్‌, ‌గ్రాణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, గ్రాణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ…

సింగరేణి కార్మికులకు ద‌స‌రా బొనాంజా

– పర్మినెంట్‌ ఉద్యోగులకు రూ.1,95,610లు – కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 – కోల్పోయిన రెండు బ్లాకులు సింగరేణిలోకి తెచ్చేందుకు యత్నం – క్రిటికల్‌ మినరల్స్‌ మైనింగ్‌లోకి సింగరేణి ప్రవేశం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : సింగరేణిలో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు రూ.819 కోట్లు దసరా…

రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఘనం

కాంగ్రెస ప్రభుత్వం, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం కార్పొరేటన కంపెనీలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటనలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22: రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను…

కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలి

– ముఖ్యమంత్రికి హైకోర్టు సీజే సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ఎంసీహెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చ జరిగింది. కొత్త జిల్లాల్లో అవసరమైనచోట కోర్టు భవనాలు, మౌలిక…