Category ముఖ్యాంశాలు

గ్రూప్‌-1 అభ్యర్థులకు 27న నియామక పత్రాలు

– అందజేయనున్న ముఖ్యమంత్రి – సీఎస్‌ రామకృష్ణారావు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన గ్రూప్‌-1 అభ్యర్థులకు ఈనెల 27న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వెల్లడిరచారు. శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో నిర్వహించనున్న కార్యక్రమం…

భారీ వర్షాలున్నాయ్‌.. అప్రమత్తంగా ఉండండి

– నిరంతరం ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తుండాలి – అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అప్రమత్తం చేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి…

గ్లోబల్‌ సీడ్‌ క్యాపిటల్‌ కానున్న తెలంగాణ

– ఇప్పటికే సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా ఖ్యాతి – దేశవిదేశాలకు నాణ్యమైన విత్తనాలు ఇక్కడినుంచే – సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ వార్షికోత్సవంలో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: తెలంగాణ రాష్ట్రం సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో గ్లోబల్‌ సీడ్‌ క్యాపిటల్‌గా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి త్రుమ్మల నాగేశ్వరరావు…

బతుకమ్మ వేడుకలను జయప్రదం చేయాలి

– 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో గిన్నెస్‌ బతుకమ్మ వేడుకలు – ఆయా మార్గాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలి – నిమ‌జ్జ‌న ప్రాంతాల్లోరక్షణ చర్యలు తీసుకోవాలి – నిర్వహణపై మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: ఈనెల 29న గిన్నెస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు లక్ష్యంగా సరూర్‌నగర్‌ స్టేడియంలో…

బాధితులకు బాసటగా కాల్‌ సెంటర్‌

– పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌, మరొకరిపై విచారణ – ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యునిపై క్రిమినల్‌ కేసు – ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే చర్యలు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు చోటులేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలు ప్రజలను…

హైదరాబాద్‌లో మరో భారీ ఆవిష్కరణ

– టి-వర్క్స్‌ వేదికగా తయారవుతున్న ఫైటర్‌ జెట్‌ సిమ్యులేటర్లు – ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్‌ – ఆర్డర్లు సాధించినందుకు మంత్రి శ్రీధర్‌బాబు అభినందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: డ్రోన్లు, క్షిపణులు, విమానాల విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్‌ మరో భారీ ఆవిష్కరణకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో…

నష్టపోతున్న మావోయిస్టు పార్టీ

– ఆయుధాలు వదిలి 71 మంది లొంగుబాటు – లొంగిపోయివారిలో అగ్రనాయకులు ఉన్నారు – 30మందికి రూ.64లక్షల రివార్డు అందజేత 21 మంది మహిళలు- మిగిలిన వారు పురుషులు భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ : ‌ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 71 మంది మావోయిస్టులు పోలీసుల వద్ద లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే సరిహద్దు రాష్ట్రమైన…

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు

BC Reservations

– కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌ 24(ఆర్‌ఎన్‌ఎ): ‌బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వం తెస్తున్న జీఓపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని పిల్‌ ‌దాఖలు కాగా బుధవారం హైకోర్టులో విచారణ…

రూ.525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్‌ వాల్‌

– పనుల ప్రగతిని పరిశీలిస్తున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల. – నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వం – వరంగల్‌ ‘నిట్‌’ నిపుణులతో నాణ్యతా పరీక్షలు – రెండు వైపులా సర్వీసు రోడ్లు, డ్రైనేజ్‌ వ్యవస్థ ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: ఖమ్మం నగర ప్రజల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.525.36…