Category ముఖ్యాంశాలు

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం

– ప్రజల రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు – మూసీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి – భారీ వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి టెలీకాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల…

ఈ నెలలో మెరుగైన యూరియా సరఫరా

– రబీ సీజన్‌కు ముందుగానే సరఫరా చేయాలి – కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే సెప్టెంబర్‌లో మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడిరచారు. ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు…

మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహం

– హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ గేట్ల ఎత్తివేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. శివాజీ బ్రిడ్జి కింద భూ లక్ష్మి ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మంది ప్రజలను గోదె-కి ఖబర్‌ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా వర్షాల…

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు

– బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌ 26: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ…

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం

– ప్రధాని మోదీ – న్యూదిల్లీ, సెప్టెంబర్‌25: ఉత్తర్‌ ప్రదేశ్‌లో భారత రక్షణరంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ రైఫిల్స్‌ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత సైన్యం స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్‌)…

వాన‌ నీటి సంరక్షణలో దేశానికి తెలంగాణ దిక్సూచి

– జల సంచాయ్‌ జన భాగీదారీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం – పనుల జాతర, ఉపాధి పనుల్లో వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత – ఫలితంగా తొలి స్థానంలో తెలంగాణ – అధికారులకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్‌ అభినందనలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25: వర్షపు నీటి సంరక్షణలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర జలశక్తి…

తమిళనాడు విద్యావిధానం మాకు ప్రేరణ

– తెలంగాణ-తమిళనాడు మధ్య చారిత్రక సంబంధం – ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించే బాధ్యత తమిళనాడు-తెలంగాణలది – విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమంలో సీఎం రేవంత్‌ చెన్నై, సెప్టెంబర్‌ 25: అన్నాదురై, కరుణానిధి, కామరాజ్‌ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు.. కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్‌, ఉదయనిధిలను అభినందిస్తున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి మెట్రో మొదటి దశ !

– అప్పుడే విస్తరణకు అవరోధాలు తొలగే అవకాశం – ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. కమాండ్‌…

హైదరాబాద్ మెట్రో రైల్ ను  టేక్ ఓవర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం   

ఫేజ్‌–2లో ఎల్ ఎన్టీ  ఈక్విటీ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సూచించినప్పటికీ, ఎల్ ఎన్టీ  రవాణా కాన్సెషన్ ఆస్తుల యాజమాన్యం వ్యాపారం నుంచి నిష్క్రమించినందున సాధ్యం కాదని సీ ఎం డి  వివరించారు. అయితే, ఫేజ్‌–1లో తమ వాటా మొత్తాన్ని రాష్ట్రానికి బదిలీ చేయడానికి సిద్ధమని తెలిపారు. సమావేశంలో ఆర్థిక అంశాలపై విస్తృత చర్చలు…