Category ముఖ్యాంశాలు

అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం

– దళితులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘా ఒకే వేదికపైకి రావాలి – ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను రాష్ట్ర గౌరవానికి తగ్గట్టు, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహించాలి అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ…

ప్రధాని మోదీ సంతాపం

న్యూదిల్లీ, నవంబర్‌ 17: సౌదీలో జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకనటలో పేర్కొన్నారు. రియాద్‌లోని రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్‌ సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాయని, భారత అధికారులు సౌదీ అధికారులతో సన్నిహితంగా ఉన్నారని తెలిపారు. గాయపడినవారు త్వరగా…

సౌదీ ప్రమాదంలో 45 మంది మృత్యువాత

– బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు – మృతులంతా హైదరాబాద్‌ పాత బస్తీ వాసులు హైదరాబాద్‌, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన విషాద ఘటనలో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారు. ఉమ్రా యాత్రికులతో వెళ్తోన్న బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) 1.30…

సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా సమాచారం తో వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు.…

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం: 42 మంది భారతీయ యాత్రికులు మృతి ఈరోజు (నవంబర్ 17, 2025) తెల్లవారుజామున సౌదీ అరేబియాలో భారతీయ ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 42 మంది యాత్రికులు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాద వివరాలు: * తేదీ ,సమయం:…

దుబాయ్ ఫెస్టివల్ కు మించి గ్లోబల్ సమ్మిట్…

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు  ఆహ్వానం డిసెంబర్ 8, 9 రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన రోజులు   2047 డాక్యుమెంట్ ను ప్రపంచానికి వివరిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిసెంబర్ 8, 9 రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన రోజులుగా ప్రభుత్వం భావిస్తుంది అని పేర్కొంటూ   కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి…

మీడియా నైతిక విలువలు కాపాడుకోవడం సమిష్టి బాధ్యత

మీడియా స్వేచ్ఛ, అదుపుకు స్వచ్ఛందంగా పనిచేసే ప్రెస్ కౌన్సిల్ అవసరం మీడియా స్వేచ్ఛ తోపాటు మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు అత్యంత ఆవశ్యకమని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి…

లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ని కలిసిన సీ ఎం రేవంత్ రెడ్డి బృందం

లోకసభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ని శనివారం  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి, డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క మల్లు . టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్  మర్యాదపూర్వకంగా కలిసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన  నవీన్ యాదవ్  సహా పలువురు…

44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ – 2025

 తెలంగాణ పెవీలియన్ ఏర్పాటు.. ప్రతిష్ఠాత్మక ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్.. (ఐఐటీఎఫ్) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్రవారం నాడు మొదలయింది. ఈ ఫెయిర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పవిలియన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయెల్ శనివారం  తెలంగాణ పవిలియన్ ను ప్రారంభించారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో.. రాష్ట్ర…