Category ముఖ్యాంశాలు

‘స్థానికం’లో కాషాయ జెండా ఎగురవేస్తాం

– బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ‌రామచందర్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ‌రామచందర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలస్యమైనా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రపతి, గవర్నర్‌ల పేరిట కాలయాపన చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం..…

‘బాకీ కార్డులు’ కాంగ్రెస్‌ పాలిట బ్రహ్మాస్త్రాలు

– కాంగ్రెస్‌ మోసాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రజలు – ‘స్థానిక’ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదు – ఏ ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతాం – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పరాభవం తప్పదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.…

గ్రామీణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్న స్టాల్స్‌

మార్కెటింగ్‌ ఇన్నోవేషన్‌కు అద్దంపడుతున్నాయి – మంత్రి సీతక్కకు ప్రశంసలు – సరస్‌ మేళా సందర్శించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: మహిళా స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్న స్టాళ్లు చాలా బాగున్నాయని, గ్రామీణ ప్రాంతాల స్ఫూర్తి, మార్కెటింగ్‌ ఇన్నోవేషన్‌కు సరస్‌ ఫెయిర్‌ అద్దం పడుతోందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్క సంతోషం వ్యక్తం చేశారు.…

ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

– బతుకమ్మను ప్రార్థించిన కేసీఆర్‌ – ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: కష్టాలన్నీ తొలగి ప్రతి ఇల్లూ సుఖసంతోషాలతో నిండేలా ప్రకృతిమాత బతుకమ్మ దీవెనలు అందించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రార్థించారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకుని చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే…

‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తారు

– మా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలుసు – మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు,. ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం ఉదయం మీడియాతో…

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

 మూడు దశల్లో పోలింగ్  తెలంగాణలోని రూరల్ స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ) రెండవ సాధారణ ఎన్నికల (2nd Ordinary Elections to Rural Local Bodies) నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (TSEC) నేడు (సెప్టెంబర్ 29, 2025) ప్రెస్ నోట్ విడుదల చేసింది. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల…

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. బతుకమ్మ కుంట కు మాజీ ఎం పి వి.హనుమంత రావు పేరు ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగ నిండుదనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి పాఠం…

ఇండియా ఫార్మా పరిశ్రమ కు అమెరికా షాక్..100 % సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధించడం మరియు చైనా భారతీయ ఔషధాలపై దిగుమతి సుంకాన్ని 30% నుండి 0%కి తగ్గించడం వంటి ఈ రెండు కీలక వాణిజ్య నిర్ణయాలు.. భారతీయ ఔషధాలపై అంతర్జాతీయ వాణిజ్య ప్రభావం ఈ రోజు చర్చనీయాంశం: ఇండియా ఫార్మా పరిశ్రమ కు అమెరికా షాక్,…

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు..పిల్లి..!

  *హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి *కాంగ్రెస్, బీజేపీది తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం *స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను బొంద పెట్టాలి *అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి పాలమూరును ఎడారి గా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను…