Category ముఖ్యాంశాలు

కొడంగల్‌లో దసరా అభినందన కార్యక్రమం

– భోజనానికి ఆహ్వానించిన కాంగ్రెస్‌ నాయకుడు యూసుఫ్‌ కొడంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : దసరా పండుగ సందర్భంగా గురువారం కొండారెడ్డిపల్లి వచ్చిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి రాత్రికి కొడంగల్‌ చేరుకున్నారు. సీఎంతోపాటు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. అక్కడి తన నివాసంలో ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు…

కాంగ్రెస్‌ పాలనలో ఆర్థిక విధ్వంసం

– జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో రాష్ట్రం అట్టడుగుకు – కేసీఆర్‌ పాలనలో దేశంలోనే నెంబర్‌ వన్‌ – రేవంత్‌ రెడ్డి అనుభవ లేమి, అరాచకత్వమే కారణం – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి…

ఇజ్రాయెల్ గాజా నివాసితులకు ‘చివరి హెచ్చరిక’

గాజా స్ట్రిప్‌లోని నివాసితులకు ఇజ్రాయెల్ సైన్యం (IDF) ‘చివరి హెచ్చరిక’ లేదా ఖాలీ  చేయమని ఆదేశాలను జారీ చేయడం ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణలో ఒక కీలక పరిణామం. ఈ హెచ్చరిక  ఇజ్రాయెల్ తన సైనిక చర్యను మరింత తీవ్రతరం చేయబోతున్నదనీ, ముఖ్యంగా హమాస్‌కు బలమైన స్థావరం ఉన్నట్లు భావించే ప్రాంతాల్లో ఇది జరుగుతుందని సూచిస్తుంది.…

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

– 69మంది మృతి దిల్లీ, అక్టోబర్‌ 1: ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంతో సుమారు 69 మంది మృతి చెందారు. వేలాదిమంది నిర్వాసితులయ్యారు. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌లోని సెబూ ప్రాంతం భారీ తాకిడికి గురవడంతో వందలాది ఇళ్లు నేలకూలాయి. మృతుల సంఖ్య ఎంత అనేది నిర్థారణ కాలేదు. రెక్టర్‌ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు…

రూ.320 కోట్లతో డోర్నకల్ జంక్షన్ వద్ద ఆర్ ఓ ఆర్

– రైళ్ల కార్య‌క‌లాపాల‌కు మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రం – విజ‌య‌వాడ‌-భ‌ద్రాచ‌లం మ‌ధ్య రాక‌పోక‌లు సుల‌భ‌త‌రం – దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ప్ర‌క‌ట‌న‌ కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 1:  డోర్నకల్ జంక్షన్ వద్ద రైల్ ఓవర్ రైల్ (10.5 కి.మీ) ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదించిందని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ సిపిఆర్ఓ ఎ.…

గాజాపై కొనసాగిన ఇజ్రాయిల్‌ దాడులు

– తాజాగా 30మంది పాలస్తీనియన్ల దుర్మరణం గాజా, అక్టోబర్‌ 1: గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న అమానవీయ దాడులకు ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. తాజాగా ఇజ్రాయిల్‌ చేసిన దాడుల్లో 30 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం గాజా నగరానికి తూర్పున ఉన్న జీ…

ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ స‌ర్కార్‌

– పండుగ‌కు పీఆర్సీ ప్ర‌క‌టించ‌లేదు – 22 నెల‌లైనా పీఆర్సీ, డీఏల ప్ర‌స్తావ‌నే లేదు – 73% పీఆర్‌సీ ప్ర‌క‌టించిన ఘ‌న‌త కేసీఆర్‌దే – పోలీసుల‌కు 14 డీఏలు, స‌రెండ‌ర్ లీవుల బాకీ – ఆరోగ్య‌శ్రీ‌కి ఆనారోగ్యం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 1: ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా కేంద్ర…

జూబ్లీహిల్స్‌ ఎన్నికపై సీఎం రేవంత్‌ కసరత్తు

– ఆయనతో మంత్రులు, పీసీసీ చీఫ్‌ భేటీ – గెలుపు గుర్రాలతో జాబితాకు సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తోపాటు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ కూడా వస్తుంది కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థి…

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతోపాటు దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా విజయ దశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. దసరా…