Category ముఖ్యాంశాలు

స్వామివారి కల్యాణానికి అమిత్‌షా రాక

భద్రాచలం, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఏప్రిల్‌ 10‌వ తేదీన జరుగనున్న  భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా రానున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం కేంద్రం నుండి త్వరలో సంబంధిత అధికారులకు ఆదేశాలు రానున్నట్లు తెలుస్తుంది. భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించ తలపెట్టిన కాటేజ్‌లకు శంఖుస్థాపన…

శరవేగంగా స్వామివారి కల్యాణం ఏర్పాట్లు

సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న మండపం భక్తులు తిలకించే విధంగా మిధిలా స్టేడియం ఏప్రిల్‌ 2 ‌నుండి 16 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 10న స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం భద్రాచలం, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి సమయం దగ్గర పడటంతో కల్యాణం ఏర్పాట్లు శరవేగంగా…

దిల్లీ ప్రభుత్వానికి ‘నూకలు’ చెల్లెలా తీర్పు ఇవ్వండి

నూకలు తినమనడం తెలంగాణ ప్రజలను అవమానించడమే వడ్లు కొనమంటే….నూకలు తినమని ఎద్దేవా చేస్తున్నారు దిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనే ధరలు తగ్గుతాయ్‌ ‌పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌వంట గ్యాస్‌పై పెంచిన ధరలను తగ్గించి బిజెపి నేతలు మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు…

దళితబంధు..అనుయాయులకే విందు

ప్రహసనంగా మారిన ఎంపిక వ్యవహారం ఎమ్మెల్యేలకు తలనొప్పి..శ్రేణుల్లో చిచ్చు జగిత్యాల, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పూర్తిగా మొదలు కాకుండానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై దళిత వర్గాల్లో చిచ్చు మొదలైంది.…

నేటి నుంచి కన్నుల పండుగగా.. భక్తులకు యాదాద్రి నారసింహుని దర్శనం

నేటి మహాకుంభ సంప్రోక్షణతో పూర్తికానున్న ఉద్ఘాటన క్రతువు సర్వాంగ సుందరంగా కొలువు దీరనున్న స్వామి ఆరేళ్ల నిరీక్షణకు తెరపడుతున్న వేళ సకల శిల్పకళా కౌషలంతో రూపుదిద్దుకున్న యాదాద్రి దివ్య క్షేత్రం సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం ఉదయం 11.55 నుంచి భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనం నేటి క్రతువులో పాల్గొననున్న సిఎం…

తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌ ‌తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రముఖ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ ‌చర్చలు విద్యాయజ్ఞంలోభాగస్వాములు కండి : ఎన్నారైలుకు మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 26 : తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి •టిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు…

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

తొలి మెగా హెల్త్ ‌క్యాంపు విజయవంతం… 56 మందికి మోకాళ్ల చిప్పల మార్పిడి సర్జరీ అవసరమని గుర్తింపు మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో త్వరలో ఉచితంగా ఆపరేషన్లు 3 గురు క్యాన్సర్‌ ‌పేషంట్లను ఎంఎన్‌జె హాస్పిటల్‌కు రిఫర్‌ 40 ‌గ్రామాలు, 439 పేషేంట్లు.. ఎంఎన్‌జె, సిద్దిపేట వైద్య కళాశాల వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్‌…

మరో 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు

ఈ ఘనతతో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలోని మరో 10 పిహెచ్‌సిలకు నేషనల్‌ ‌క్వాలిటీ అష్యూరెన్స్ ‌స్టాండర్డ్(ఎన్‌క్వాస్‌) ‌గుర్తింపు లభించింది. దీంతో మొత్తం 125 పిహెచ్‌సిలకు ఈ గుర్తింపు లభించినట్లయింది. ఈ గుర్తింపు కలిగిన దవాఖానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మూదో…

పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరల పెంపుపై…. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు…

ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు పీసీసీ వర్కింగ్‌ ‌కమిటీలో తీర్మానం దిల్లీలో సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే రక్షణగా ఉంటాం టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి పోరాటం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించింది. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌…