Category ముఖ్యాంశాలు

రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు

వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో ధాన్యం సేకరణపై రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ఎంఎల్‌సి కవిత కౌంటర్‌ ‌ట్వీట్‌పై రేవంత్‌ ‌కౌంటర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను…

ఆగని పెట్రో ధరల పెరుగుదల

లీటర్‌ ‌పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంపు హైదరాబాద్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 113.61 కాగా, డీజిల్‌ ‌ధర రూ. 99.83 న్యూ దిల్లీ, మార్చి 29 : దేశ వ్యాప్తంగా పెట్రోల్‌ ‌ధరలు రోజుకురోజు పురుగుతూనే ఉన్నాయి. గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. తాజాగా…

గజ్వేల్‌ ఆర్‌టీసీ డిపోను తరలిస్తారా…?

ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను ఇతర డిపోలకు కేటాయించడం దేనికి సంకేతం..? ప్రజల్లో అయోమయం..ఆందోళన సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావులు చొరవ చూపాలని వినతి సిద్ధిపేట, మార్చి 29(ప్రజాతంత్ర బ్యూరో) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గ ప్రాంత ప్రజ(ప్రయాణికు)లు అయోమయంలోపడ్డారు. ఆందోళన చెందుతున్నారు. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌,…

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తీవ్రమవుతున్న వడ గాల్పులు…రానున్న ఐదు రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : రాష్ట్రంలో రోజురోజుకీ వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, ‌మే నెలలో మరింత తీవ్రత తప్పదని…

‌శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబమ్‌ ..!

ఆరు సంవత్సరాల తరువాత… ప్రధానాలయంలో భక్తులకు మొదలైన నారసింహుని దర్శనాలు యాదాద్రిలో వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అత్యంత వైభవోపేతంగా సాగిన శోభయాత్ర స్వామివారి పల్లకి మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గర్భాలయంలోకి చేర్చిన ఉత్సవ మూర్తులు ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం యాదాద్రి పునర్నిర్మాణ కర్తలకు సిఎం కెసిఆర్‌ ‌సన్మానం ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయం…

పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు

ఆరు రోజుల్లో ఐదోసారి పెరిగిన ధరలు పెట్రోలుపై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 27 : దాదాపు నాలుగు నెలల విరామం అనంతరం మార్చి 22న ప్రారంభమైన పెట్రోలు డీజిల్‌ ‌ధరల పెరుగుదల కొనసాగూనే ఉంది. ఆరుఉ రోజుల్లో ఐదు సార్లు చమురు కంపెనీలు ధరలు పెంచాయి. అసలే…

నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 27 : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నేడు, రేపు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు జాతీయ కార్మిక సంఘాల జాయింట్‌ ‌ఫోరం ప్రకటించింది. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 48 గంటలపాటు సమ్మె చేయాలని ఫోరం ఈ నెల 22న జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కాగా సమ్మెలో…

ఏ‌ప్రిల్‌ ‌నుంచి హెల్త్ ‌పోగ్రెస్‌ ‌రిపోర్ట్

సబ్‌ ‌సెంటర్‌ ‌నుంచి టీచింగ్‌ ‌హాస్పిటల్‌ ‌వరకూ నివేదిక ఇకపై ప్రతీ నెలా అన్ని విభాగాలపై సమీక్షలు వైద్య ఆరోగ్య శాఖలో మంత్రి హరీష్‌ ‌రావు తనదైన ముద్ర ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు ఆ శాఖపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా…

ధిక్కార స్వరాలకు హైకమాండ్‌ ‌చెక్‌

గీత దాటితే చర్యలు తప్పవనే సంకేతాలు అసమ్మతి నేతలకు నో అపాయింట్‌మెంట్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం పూర్తి అండగా నిలచింది. పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న సీనియర్‌ ‌నేతలకు చెక్‌ ‌పెట్టేందుకు రేవంత్‌ ‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే అధిష్టానం…