రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు

వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో ధాన్యం సేకరణపై రాహుల్ గాంధీ ట్వీట్ ఎంఎల్సి కవిత కౌంటర్ ట్వీట్పై రేవంత్ కౌంటర్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 29 : రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను…

