ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది
నోవాటెట్ హోటల్లో బిజెపి జాతీయ సమావేశాలపై స్టీరింగ్ కమిటీ చర్చ పార్టీ నేతలతో కలసి చర్చించిన సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : హైదరాబాద్లో నిర్వహించే ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జులై 3 సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహిరంగ…
