Category ముఖ్యాంశాలు

‌ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది

నోవాటెట్‌ ‌హోటల్‌లో బిజెపి జాతీయ సమావేశాలపై స్టీరింగ్‌ ‌కమిటీ చర్చ పార్టీ నేతలతో కలసి చర్చించిన సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌హైదరాబాద్‌లో నిర్వహించే  ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జులై 3 సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహిరంగ…

టీచర్ల పరస్పర బదిలీలకు అవకాశం

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. పరస్పర…

ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మన పీవీ..! హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశ రూపు రేఖలు మార్చిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుదే నని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు రాత్రి హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పి.వి.సోదరుడు పి.వి.మనోహర్ రావు సారథ్యంలోని సర్వార్థ సంక్షేమ సమితి 30వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా…

ఆర్మీని ప్రైవేట్‌ ‌పరం చేసే కుట్ర

యువతకు ఉద్యోగాలను దూరం చేసే యత్నం అగ్నిపథ్‌ ‌పథకంపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌సికిందరాబాద్‌ అల్లర్ల వెనుక టిఆర్‌ఎస్‌  ‌హస్తముంటే యుపి, బీహార్‌లలో ఎవరి హస్తముందని ప్రశ్న  నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : అగ్నిపథ్‌ ‌పథకంపై కేంద్రం వైఖరిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తప్పుబట్టారు. కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం కారణంగా…

అగ్నిపథ్‌ ‌పథకం వెంటనే రద్దు చేయాలి

కేంద్రం తీరుతోనే దేశవ్యాప్తగా నిరసనలు కేంద్రంపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ ‌వరంగల్‌కు వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు వాహనం కదలకుండా అడ్డుపడ్డ శ్రేణులు అరెస్ట్‌తో ఘట్‌కేసర్‌ ‌వద్ద స్వల్ప ఉద్రిక్తత రాకేశ్‌ ‌శవయాత్రలో పాల్గొనకూడదా..అడ్డుకోవడంలో అర్థం ఉందా అని రేవంత్‌ ‌‌ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత…

నిఘా వ్యవస్థ నిద్ర పోతుందా

సికింద్రాబాద్‌ ‌ఘటన వెనక కుట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టిన బిజెపి ఎంఎల్‌ఏలు రఘునందన్‌, ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఎంఐఎం ‌కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే…

సికింద్రాబాద్‌ ‌దాడి ఘటన దురదృష్టకరం

ట్విట్టర్‌లో స్పందించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌మిటిటరీ ప్రవేటీకరణలో భాగమే అగ్నిపథ్‌ : ‌కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన దాడి ఘటనపై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రోజు జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. నరేంద్ర…

రామయ్య భూముల్లో ఆక్రమణలు

ఇండ్ల నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్ళిన దేవస్థానం అధికారులపై ఎదురుదాడి సహకరించని ఆంధ్రా పోలీస్‌ ‌యంత్రాంగం భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తం పట్నం గ్రామంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురుషోత్త పట్నం గ్రామం ఆంధ్రాలో విలీనమై ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ…

దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్రం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్న తరుణంలో వివిధ వర్గాలు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పందిస్తూ దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని, అగ్నివీర్‌ ‌స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ…