Category ముఖ్యాంశాలు

పథకం ప్రకారమే సికింద్రాబాద్‌ అల్లర్లు

అణచివేయడంలో పోలీసుల ప్రేక్షక పాత్ర మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖలతో పోస్టులు ఇష్టమున్న వాళ్లే అగ్నిపథ్‌ ‌లో చేరొచ్చు..చాలా దేశాల్లో ఇలాంటి పథకం ఉంది విడియాతో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : అగ్నిపథ్‌ ‌పథకంపై కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  ఆరోపించారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని తప్పుబట్టారు. విధ్వంసం…

‘అగ్నిపథ్‌’‌పై దేశవ్యాప్త ఆందోళనలు

నాలుగేళ్ల తర్వాత 75 శాతం నిరుద్యోగులు పథకాన్ని రద్దు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ ‌నేటి నుంచి ఆందోళనలకు ఎస్‌ఎఫ్‌ఐ, ‌డివైఎఫ్‌ఐ ‌పిలుపు ‘అగ్నిపథ్‌’ ‌పథకం నిరుద్యోగులకు మేలు చేసేదే : నిరుద్యోగులు ఆందోళన చెందవద్దన్న కేంద్రమంత్రులు ఆర్మీలో చేరేందుకు సువర్ణావకాశం : ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌పాండే న్యూ దిల్లీ, జూన్‌ 17…

రణరంగంగా సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌

అగ్నిపథ్‌ ఆం‌దోళనకారుల దాడితో బుగ్గి పలు రైళ్లకు, బోగీలకు, వాహనాలకు నిప్పు దాడులతో వాహనాలు ధ్వసం..ప్రయాణికుల పరుగు పోలీసులపైకి పెద్ద ఎత్తున రాళ్లు రువ్విన ఆందోళన కారులు పోలీసుల ఫైరింగ్‌..‌కాల్పుల్లో ఒక్కరు మృతి..ఇద్దరి పరిస్థితి విషమం…పలువురికి గాయాలు కాల్పుల్లో గాయపడ్డ వారికి గాంధీలో చికిత్స : వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు సికింద్రాబాద్‌ ‌పరిధిలో…

కాల్పుల్లో మరణించిన యువకుడు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సిఆర్పీఎఫ్‌ ‌జరిపిన కాల్పుల్లో వరంగల్‌ ‌యువకుడు మృతిచెందాడు. అతడిని ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు రైల్వే అధికారులు సమాచారమిచ్చారు. ఆర్పీఎఫ్‌ ‌కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..8 మందికి గాయాపడగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి…

ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధి

కొడంగల్‌, ‌కోస్గి హాస్పిటళ్ల అభివృద్ధిపై మంత్రి కెటిఆర్‌ ‌ప్రశంస ఆ విమర్శలపై ఎందుకు స్పందించరు : ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధానికి కెటిఆర్‌ ‌ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోని కొడంగల్‌, ‌కోస్గి ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ‌ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్‌ ‌పాలనలో హాస్పిటళ్లు…

మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్‌ ‌కార్యాలయం ప్రారంభం ఉచిత శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ‌పంపిణీ టీఆర్‌ఎస్‌ ‌పాలనలో కొడంగల్‌కు కొత్తరూపు…రేవంత్‌ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్న మంత్రి పరిగి/కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య,…

ఉ‌ద్రిక్తంగా కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌భవన్‌

‌ఖైరతాబాద్‌లో టూ వీలర్‌ ‌దగ్ధం..బస్సు అద్దాలు ధ్వంసం కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు రాజ్‌భవన్‌ ‌వెళుతుండగా రేవంత్‌ ‌తదితరుల అరెస్ట్ ‌తనను అడ్డుకున్న పోలీస్‌ ‌కాలర్‌ ‌పట్టుకున్న రేణుకా చౌదరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌రాహుల్‌ ‌గాందీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం…

బాసరలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

కోదండరామ్‌ ‌సహా మద్దతు తెలపడానికి వొచ్చిన వారి అరెస్ట్ ‌మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు సోషల్‌ ‌మీడియా వేదికగా విద్యార్థుల సందేశాలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెవైఎం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌బాసర ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. మెయిన్‌ ‌గేటు ఎదుట విద్యార్థులు నిరసన…

రంగంలోకి ట్రబుల్‌ ‌షూటర్‌..‌నిర్వాసితులతో చర్చలు సఫలం

మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నం, కోదండరెడ్డి, నిర్వాసితులు చర్చలు గౌరవెల్లి భూ నిర్వాసితుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి (గూడాటిపల్లి గ్రామస్థులు)ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…