ధర్నాలు…. ఆందోళనలు
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రాజకీయ పార్టీల నేతలు ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పెట్రో, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విద్యుత్ చార్జీల పేరుతో బీజేపీ ప్రజాతంత్ర, హైదరాబాద్ : రాష్ట్రం అందోళనలు….ధర్నాలతో అట్టుడుకుతున్నది. అధికార టీఆర్ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగిలో…
