Category ముఖ్యాంశాలు

ధర్నాలు…. ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రాజకీయ పార్టీల నేతలు ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్‌ ‌పెట్రో, గ్యాస్‌ ‌ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌విద్యుత్‌ ‌చార్జీల పేరుతో బీజేపీ ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రం అందోళనలు….ధర్నాలతో అట్టుడుకుతున్నది. అధికార టీఆర్‌ఎస్‌ ‌సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగిలో…

సమిష్టిగా ఉంటేనే గ్రామానికి గౌరవం వొచ్చింది

ఆలస్యమైనా ఆదర్శ వంతమైనా గ్రామంగా తీర్చిదిద్దారు దత్తత గ్రామం ఇబ్రహీమ్‌పూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, మార్చి 24(ప్రజాతంత్ర బ్యూరో) : ‘సమిష్టిగా ఉంటేనే మీ గ్రామానికి గౌరవం వొచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజలకు శుభాకాంక్షలు. గొర్రెలు, పాడి పశువుల హాస్టల్స్ ఉపయోగించుకుంటే.. రైతులకు మేలు జరుగుతుంది. అలాగే గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది.…

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది

కరెంటు చార్టీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై  వేల కోట్ల భారం నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. కొరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే…

మీకు మించిన అంబాసిడర్లు ఉండరు

బడులు, గుడులు కట్టించి స్వంత ఊరు రుణం తీర్చుకోండి అమెరికా పర్యటనలో ఎన్నారైలతో కెటిఆర్‌ ‌ముఖాముఖి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్‌ఆర్‌ఐలతో మంత్రి కేటీఆర్‌ ‌ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ ‌కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో మీట్‌ అం‌డ్‌…

నిరుద్యోగులకు శుభవార్త 30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి శాఖల వారీగా జీఓ లు విడుదల ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఈమేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీ…

మండుటెండల్లో చెరువులు, మత్తడ్లు దుంకుతున్నాయ్‌….

ఎం‌డాకాలంలో మత్తడి దూకడమంటే..చరిత్ర తిరగ రాయడమే పైరవీలు, లంచాలు లేకుండా రైతుబంధు, బీమా డబ్బులు కాలుకు, మెడకు పెట్టి బిజెపి రైతుల ఉసురు పోసుకుంటుంది… ప్రైవేట్‌ ‌దవాఖాలను ఆశ్రయించి అనారోగ్యాలకు గురి కావొద్దు.. త్వరలోనే సిద్ధిపేట లైబ్రరీలో కడుపునిండా ఉచిత భోజనం నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్‌ ‌కావాలి సిద్ధిపేటలో ఉచితంగా కేసీఆర్‌ ‌కోచింగ్‌…

కోటి ఎకరాల మాగాణం ఏమయ్యింది

ధాన్యం సేకరణలో విధానం లేకుండా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలు బిజెపిపై కోపంతో రైతులకు నష్టం చేయొద్దు కేంద్రం నిబంధనల మేరకే ధాన్యం కొంటుంది ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరకపోడం దారుణం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : సీఎం కేసీఆర్‌ ‌బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని…

సికింద్రాబాద్‌ ‌బోయిగూడాలో ఘోర అగ్నిప్రమాదం

11మంది బీహార్‌ ‌కార్మికులు సజీవ దహనం కార్మికులు నిద్రలో ఉండగా ప్రమాదం జరిగినట్లు అధికారుల వెల్లడి ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణమని ప్రాథమికంగా నిర్ధారణ రంగంలోకి దిగి మంటలను ఆర్పిన ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఘటనపై ప్రధాని మోదీ, గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌తదితరుల తీవ్ర దిగ్బ్రాంతి మృతుల కుటుంబాలకు…

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ‌షాక్‌ ….

ఏ‌ప్రిల్‌ 1 ‌నుంచి పెరగనున్న ఛార్జీలు 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్‌ఈఆర్సీ అనుమతి డొమెస్టిక్‌ ‌మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం ప్రజలపై మరింత విద్యుత్‌ ‌ఛార్జీల భారం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణలో విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.…