పేదలకు వైద్య సేవలు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం
108 అంబులెన్స్ వాహనాల సంఖ్యను 430కి పెంచాం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రజాతంత్ర , హైదరాబాద్ : పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల వైద్య సేవలను మరింత…
