Category ముఖ్యాంశాలు

పేదలకు వైద్య సేవలు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం

108 అంబులెన్స్ ‌వాహనాల సంఖ్యను 430కి పెంచాం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని రకాల వైద్య సేవలను మరింత…

ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డు..క్వింటా మిర్చి 52 వేలు

వరంగల్‌ ఎనుమాములలో బంగారంతో పోటీపడుతున్న మిర్చి ధర ఆనందంలో మిర్చి రైతులు ప్రజాతంత్ర, వరంగల్‌, ‌మార్చి 30 : మిర్చి ధర పసిడితో పోటీపడుతున్నది. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. దేశీయ మిర్చికి క్వింటాల్‌కు ధర రూ. 52 వేలు పలుకుతున్నది. కొద్ది రోజుల క్రితం…

సీఎం కేసీఆర్‌ ‌జంతర్‌ ‌మంతర్‌లో అమరణ దీక్ష చేపట్టాలి..!

కేంద్రంతో కొట్లాడటానికి కేసీఆర్‌ ‌రైతుల్ని వాడుకుంటున్నారు 45 రోజులు సివిల్‌ ‌సప్లై శాఖపై పెత్తనం, 10 వేల కోట్లు ఇస్తే వడ్లు కొని చూపిస్తా రైతు బంధు పేరుతో వారి చావుకు కెసిఆర్‌ ‌నజరానా ఇస్తున్నరు దేశానికి కావలసిన విధానాలు చేసేది కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రమే న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 30 : వడ్ల…

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం!

ప్రజాతంత్ర, వరంగల్‌, ‌మార్చి 29 : భారతదేశంలో అనాదిగా సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి అని, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని పై ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌డాక్టర్‌. ‌తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. మంగళవారం కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్…

రాచరిక పాలనకు స్వస్తి సిద్ధిపేట నుండే ప్రారంభం కావాలి

టిఆర్‌ఎస్‌కు సామాజిక న్యాయమంటే తండ్రీకొడుకు పార్టీ ప్రెసిడెంట్లుగా ఉండటమేనా? ఒబిసి సెల్‌ ‌జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఉన్నంత వరకు కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులే సిఎంలు, పార్టీ అధ్యక్షులు నాకు జరిగిన అన్యాయమే హరీష్‌రావుకూ జరుగుతుంది… ఆత్మగౌరవం ఉన్న బిడ్డగా బానిసత్వం నుండి బయటపడ్డ సిద్ధిపేట బిజెపి ఒబిసి సదస్సులో ఈటల రాజేందర్‌ సిద్ధిపేట,…

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్ల జీవో ఇవ్వాలి

దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలదే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్టీ రిజర్వేషన్‌ ‌పెంపు జీవో తీసుకు రావాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం…

16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలు ఎస్సీలకు రిజర్వ్

‌లాటరీ ద్వారా దవాఖానాల వివరాల ప్రకటన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌విద్యావంతులైన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమై ప్రణాళికలు తయారు చేసుకోవలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. అందుకు అవసరమైన సహాయ,సహకారాలు అందించడానికి…

కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు మిశ్రమ స్పందన

న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మార్చి 29 : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ…కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మె చేపట్టారు. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్‌, ‌కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్‌, ‌ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. సింగరేణిలో బొగ్గు సరఫరా పూర్తిగా…

దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపండి

రైతుల మేలు కోరుకుంటే పార్లమెంటులో కొట్లాడండి రాహుల్‌ ‌ట్వీట్‌పై మంత్రి హరీష్‌ ‌రావు, ఎంఎల్‌సి కవిత కౌంటర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : తెలంగాణ రైతుల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలతో కలిసి కాంగ్రెస్‌ ఎం‌పీలు కూడా ఆందోళన చేయాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును…