Category ముఖ్యాంశాలు

ప్రతిష్టాత్మక చండీగఢ్ పిజిఐ హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి హరీష్ రావు

చండీగఢ్ లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రతిష్టాత్మక “చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్”ను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వివేక్ లాల్, డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్…

భారీగా దారి మళ్లుతున్న జీఎస్టీ ఆదాయం

రెండు రోజుల 47 వ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు  రాష్ట్ర విభజన వల్ల, నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు కస్టమర్ చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతున్నదని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు.సోమ,మంగళ వారం రెండు రోజులు చండీగఢ్‌లో జరిగిన 47వ GST…

మహ్మద్ జుబైర్ ను విడుదల చేయాలి :ఐజెయు

ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్,జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న  దేశ…

దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌

టీ హబ్‌ 2‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ‌మాదాపూర్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం రు.400 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాలు 2 వేల స్టార్టప్‌లకు వసతి అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌ ‌టీ హబ్‌ 2‌ను…

ఇం‌టర్‌ ‌ఫలితాల్లో అమ్మాయిలదే హవా

ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి సబిత ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌రాష్ట్రంలో ఇంటర్‌ ‌ఫలితాలు విడుదయ్యాయి. ఇంటర్‌…

రేపు టెన్త్ ‌ఫలితాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌టెన్త్ ‌ఫలితాలు రేపు గురువారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయము ఒక ప్రకటన ద్వారా తెలిపింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రేపు ఉదయం11.30 గం.లకు డాక్టర్‌ ఎం‌సిహెచ్‌ఆర్‌డి ఇనిస్టిట్యూట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ

మూసీ మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ఇటీవల కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా మూసీ ప్రాజెక్టు నీటిమట్టం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల…

బిజెపి నేతలు తెలంగాణకు వొచ్చి ఏం చెబుతారు?

కొంటానన్న రా రాయిస్‌ ‌కూడా తీసుకోలే….ఇచ్చే నిధులు ఇవ్వలే పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌గజ్వేల్‌ ‌రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ను ప్రారంభించిన మంత్రి నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సీడ్‌ ‌పాయింట్‌గా అభివృద్ధి చెందుతున్న గజ్వేల్‌ ‌గజ్వేల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట/గజ్వేల్‌,…

అగ్నిపథ్‌పై మోడీ హైదరాబాద్‌ ‌పర్యటనలో నిలదీద్దాం

అభ్యర్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి…లేకుంటే నిరసనలు తెలుపుదాం మల్కాజిగిరి సత్యాగ్రహ దీక్షలో పార్టీ శ్రేణులకు రేవంత్‌ ‌పిలుపు అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌వొచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణులకు…