Category ముఖ్యాంశాలు

రైతుల జీవితాలతో టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల చెలగాటం

రైతుల పాలిట మరణశాసనంగా కేసీఆర్‌ ‌సంతకం వడ్లను కనీస మద్దతు ధర రూ.1960 కొనాలి ప్రభుత్వాల తీరుకు నిరసనగగా నేడు, రేపు ధర్నాలు రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారు… డ్రగ్స్ ‌కేసులతో సినిమాను గుప్పిట్లో పెట్టుకున్న కెటిఆర్‌ ‌మండిపడ్డ పిసిసి అధ్యక్షడు రేవంత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌, ‌బిజెపి…

బడ్జెట్‌ ‌పెరిగింది… పనితీరు పెరగాలి

ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం నీలోఫర్‌, ‌గాంధీ వైద్యులతో మంత్రి హరీష్‌ ‌రావు వీడియో కాన్ఫరెన్స్ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌నాణ్యమైన, అధునాతన వైద్య సేవలను పేదలకు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ.11,237 కోట్ల నిధులు కేటాయించారనీ రాష్ట్ర…

తెలివికి పదును పెడితే.. మీరే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి

జపాన్‌ ‌పిల్లల సృజనాత్మకతను అభినందించాలి టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్‌డేట్‌ ‌చేసుకోవాలి లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌లో మంత్రి కెటిఆర్‌ ‌పిల్లలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చర్యలు : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌ప్రతి విద్యార్థి, టీచర్‌..‌స్కిల్‌, అప్‌ ‌స్కిల్‌, ‌రీ…

బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌…

పారా బాయిల్డ్ ‌రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నది అబద్ధం

కేంద్ర మంత్రి గోయల్‌ ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారు పార్లమెంట్‌ ఉభయసభల్లో సభాహక్కుల నోటీస్‌ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలతో దిల్లీలో సిఎం కెసిఆర్‌ ‌భేటీ..11న దేశ రాజధానిలో ఆందోళనపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 4 : ‌కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌.. ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్‌ఎస్‌ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన…

తాడోపేడో తేల్చుకుంటాం

యాసంగి వడ్లను కేంద్రమే వెంటనే కొనుగోలు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు కేంద్రంతో అమితుమికి సిద్ధమన్న నేతలు తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం బిజెపి అంటూ విమర్శలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, బిజెపికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే…

మళ్ళీ నిమ్స్‌లో ఆంధ్ర పెత్తనం !

విభాగాధిపతుల(హెచ్‌ఓడి)ల ప్రాంతాభిమానం పారా మెడికల్‌ ఉద్యోగ శిక్షణ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం.. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆగ్రహం హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌నిమ్స్‌లో మొత్తం 36 విభాగాలున్నాయి..అనస్థీషియా, నెఫ్రాలజీ విభాగం, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ ‌కేర్‌, ‌కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, అంకాలజీ, రేడియాలజీ, ఇంకా ఇతర ముఖ్య…

యువత డ్రగ్స్‌కు బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తున్నదని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ ‌మాఫియా ఆగడాలకు తెరదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మత్తు మందులకు బానిసై…

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

శ్రీశుభకృత్‌ అన్ని వర్గాల ప్రజలకు శుభం చేకూర్చాలని ఆకాంక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌ ‌నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాలలో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదనీ, అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా…