Category శీర్షికలు

మనిషి పోరాటం

అమ్మా…. ఆధునిక రాజ్యాలంటే ఏమిటీ? నీకు తెలియకుండానే నీ సత్తువనంతా పీల్చీ నిన్ను నిర్జీవంగామార్చే పెట్టుబడి జలగలను పెంచి పోషించేవి ప్రజాస్వామ్యమంటే….? వోటేసేంత వరకు మాత్రమే స్వేచ్ఛనిచ్చీ ఎన్నికైనాక చట్టాలపేర నియంత్రించడం యుద్ధ్దమంటే….? పాలు కుడుస్తుండగానే…. స్తనాలను,శిశువుల పెదాలను తెగనరకడం మానవత్వమంటే…? ‘‘వీఆర్‌’’ ‌లో వీక్షిస్తూ అనుభూతి చెందటం మరీ కవిత్వమంటే…? మనిషింపోరాటం -దిలీప్‌.‌వి మానవ…

అభ్యుదయపు ఆకాంక్ష…

జీవితమంటే ఏమిటో నిశితంగా తెలుసుకొని అనేకానేక పరిణామాల్ని పరిశీలించిన కవిత్వానికే శాశ్వతత్వం ఉంటుంది. ప్రకృతిలోని అనేక కోణాలను జీవన సత్యాలుగా ఎందరో కవులు వివరించారు. ఓటమి మిగిల్చే విషాదానుభూతి వల్ల ఏర్పడే దుఃఖానుభవం మనిషిలో ఎన్నెన్నో పరిణామాలకు కారణమవుతుంది. అడుసు (బురద) తొక్కిన పాదాలు విషాదానుభూతుల్ని జాగ్రత్తగా దాటుతూ నడక నేర్చుకుని ఉత్తేజపు ఉద్దీపకాలై లక్ష్యం…

గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి!

పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. రికార్డులకు భద్రత లేకుండా పోయింది. భూముల లెక్కాపత్రం లేదు. జమాబందీ వల్ల భూములు, ప్రభుత్వ ఆస్తులకు లెక్క గట్టేవారు. సరిహద్దులు పక్కాగా ఉండేవి. కానీ అవన్నీ దెబ్బతిన్నా, వాటిని రక్షించే ప్రయత్నం చేయడం లేదు. కెసిఆర్‌ హయాంలో విఆర్‌వో వ్యవస్థ రద్దుతో ఉన్నది…

దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై నమ్మకం కలిగించాలి!

 స్వయం ప్రతిపత్తి మాత్రమే దీనికి పరిష్కారం… కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీలను బలోపేతం చేయడంతో పాటు నిజాయితీగా పనిచేసే సంస్థలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. మెరికల్కెన అధికారులను వీటికి కేటాయించాలి. ఎలాంటి కేసున్కెనా ఛేదించి ఫలితం చూపేలా తయారు చేయాలి. దేశంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చాల్సి అవసరం ఉంది.…

ద్రవ్యోల్బణం ఎందుకు దాడి చేస్తోంది..!

సమస్యల పట్టింపు లేని మోదీ  పాలన ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చిందన్న మాటలు శుద్ధ అబద్దం… ధరలు ఎందుకు పెరుగుతున్నాయి… నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది… పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన వికసిత భారత్‌ లక్ష్యంగా సాగుతోందని బిజెపి శ్రేణులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లలో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంలో బిజెపి నేతలు విఫలం అవుతూనే…

‘ఈనాడు’- ‘కాకతీయ పత్రిక’ల బంధం..

కాకతీయ కలగూర గంప-13 తెలంగాణ పాత ముచ్చట్లు ప్రారంభ రోజుల్లో ‘ఈనాడు’ దిన పత్రిక కు ఒక మేటి జర్నలిస్టు ను అందించిన అలనాటి ‘కాకతీయ పత్రిక’ 1974 ప్రాంతాల్లో రామోజీరావు గారు ఒక తెలుగు దిన పత్రికను ప్రారంభించి దానిని ఒక క్రొత్త పంథాలో నడపాలని అనుకున్నప్పుడు చలసాని ప్రసాదరావును సంప్రదించడం జరిగింది. ఆయనే…

జీవనశైలిలో మార్పులు అవసరం!

 కంటి నిండా నిద్ర కూడా ముఖ్యమే… దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే మధుమేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచిందంటే ఆశ్చర్యం కలుగక మానదు.   మన రాష్ట్రంలో మూడు పదులు పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్‌ పేషంట్స్‌ ఉన్నారని.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన…

సమానత్వానికి సమున్నత పీఠం!

స్వేచ్ఛకు పట్టం కట్టింది…  సమానత్వానికి సమున్నత పీఠం వేసింది..  సౌభ్రాతృత్వానికి బ్రహ్మరథం పట్టింది.  మన భారత రాజ్యాంగం. 389 సభ్యుల ఆలోచనల సమాహారంగా ప్రాణంపోసుకుంది. అందులో పదిహేనుమంది మహిళామణులు పాలుపంచుకోవడం మరపురాని ఘట్టం. వారి గురించి ఒక్కసారి.. కమలా చౌదరి:  భారత స్త్రీలు నిత్య జీవితంలో ఎదుర్కొనే అంశాలపై అనేక రచనలు చేశారు. భారత జాతీయ…

  పీ వీ గారికి నచ్చిన. అంబేడ్కర్ గారు మెచ్చిన ప్రముఖ మరాఠీ మేధావి ప్రహ్లాద్ కేశవ్ అత్రే

1950 దశకంలో బొంబయి నగరంతో కలసిన మహారాష్ట్రను కోరుతూ ఏర్పడ్డ సంయుక్త మహారాష్ట్ర సమితికి చెందిన అనేక నాయకులు అంబేడ్కర్ తో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. వారిలో శంకర్రావ్ మోరే, కేశవ్ సీతారాం ఠాక్రే, , పాండురంగ్ సదాశివ్ సానే, ఎస్.ఎం.జోషి, రామ్ మనోహర్ లోహియా తో బాటు ప్రహ్లాద్ కేశవ్ అత్రే కూడ ఉన్నారు.…