Category శీర్షికలు

ఐక్యరాజ్యసమితిని సవరించేది ఎప్పుడు?

రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి స్థాపన కోసం నానా జాతి సమితి లాంటి ప్రపంచ శాంతి సంస్థను స్థాపించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోని ముందుకు సాగారు. ఈ విధంగా అట్లాంటిక్‌ ‌మహసముద్రంలోని సూర్య పౌండ్‌ ‌ల్యాండ్‌ ఓడరేవులో  బ్రిటన్‌ ‌ప్రధానమంత్రి విన్‌ ‌స్టన్‌ ‌చర్చిల్‌, అమెరికా అధ్యక్షులు…

గుండె జబ్బులపై అవగాహన అవసరం

‘‘‌ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి. అంటే సైకిల్‌ ‌తొక్కడం, మెట్లను ఎక్కడం, వీలైనప్పుడంతా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి నడవాల్సి వస్తే నడవాలి. రోజుకు రెండు సార్లు స్ట్రెచ్చింగ్‌ ‌వ్యాయామాలు ఐదు నిమిషాల పాటు చేయొచ్చు. ఈ చిన్న చిన్న శ్రమలన్నీ ఆరోగ్య ఖాతాలో పడతాయి. ఆహారం,…

గ్రామీణ భారత యువతకు నాణ్యమైన విద్యను అందించాలి

‘‘ఈ ‌డిజిటల్‌ ‌యుగంలో సాంకేతికత సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తున్నప్పుడు మరియు దానిని నాటకీయంగా మారు స్తున్న ప్పుడు, గ్రామీణ విద్య కూడా సాంకేతికతను సముచితంగా ఉపయోగించడం ద్వారా గొప్పగా ప్రయోజనం పొందుతుంది. ఆన్‌ ‌లైన్‌ ‌బోధనను సులభతరం చేసే స్మార్ట్ ‌తరగతులు నిర్వ హించాలి. తరగతులకు హాజరుకాలేని విద్యార్థులకు బోధించడం కోసం దీనిని ఉపయోగించాలి.…

హిజ్రా ఆత్మ ఘోష

ఏ పూజా క్రతువుకు పనికి రాని పువ్వులం ఏ విలువల సేద్యానికి అక్కర్లేని అంకురాలం ఏ సంఘానికి పట్టని నిరర్థక నిష్ఠూరులం ఏ చరిత్ర పుటలకెక్కని అనామక దీన గాధలం.. దుఃఖం మా నిషానా చీకటి మా చిరునామా మేమే.. నపుంసకులం థర్డ్ ‌జెండర్‌.. ‌కొజ్జాలం ఈ విశాల దేశంలో అడుగడుగునా… వేదింపు వలపోత తప్పా…

‌గ్రామీణ స్థితిగతులపై ఆధునిక టెక్నాలజీ ప్రభావం

‘‘దేశ సమగ్రాభివృద్ధికి పట్టు కొమ్మలుగా ఉన్న గ్రామీణ వ్యవస్థ ప్రస్తుత తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధునాతన పోకడలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అవుతూ ఆధునిక ప్రపంచంలో సమూలమైన మార్పులు వస్తున్నప్పటికి , వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్యపరమైన నిత్యావసర సరుకులు పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్ళిపోతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంతోకొంత అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు…

పరిశుభ్ర భవిష్యత్తు దిశగా…

 ‘‘ ‌భారతదేశం 2022 డిసెంబరు 1న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంతర-ప్రభుత్వ సహకార వేదిక జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. భారత అధ్యక్ష బాధ్యతలపై.. ముఖ్యంగా కోవిడ్‌ ‌తర్వాత ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుండగా, భారీ మాంద్యం ముప్పు కమ్ముకుంటున్న తరుణంలో ప్రపంచం అనేక ఆశలు, కలలు, ఆకాంక్షలు పెట్టుకుంది. మరోవైపు భూతాపం పెరుగుదల,…

విచారణ కమిషన్‌ల నియామకం

ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలం అయిపోయింది.  ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్ కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది.     విచారణ కమిషన్ల చట్టం 1956…

రాజ్‌భవన్‌ ‌నోట… ప్రగతి భవన్‌ ‌మాట

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనలమేరకు రాజ్‌భవన్‌- ‌ప్రగతి భవన్‌ ‌మధ్య సయోధ్య ఏర్పడిందనేందుకు శుక్రవారం రాష్ట్ర శాసన సభ,మండలి  బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభోత్సవ ఉపన్యాసం లో  గవర్నర్‌ ‌తమిళిసై సౌందరాజన్‌ ‌ప్రసంగం చెప్పకనే చెబుతోంది. ప్రసంగ పాఠాన్ని క్రితం రోజున్నే రాజభవన్‌ ‌వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం, అందులో ఒకటిరెండు చిన్న సవరణతో గవర్నర్‌ ‌సంతృప్తిని…

‘‌కాశీ’ని చేరిన విశ్వం

ఓ కళాతపస్వీ! రససిద్ధి పొందిన కళాస్రష్టా! నీవొక సమున్నత హిమశైలం, కళాత్మక చిత్రాలకు చిరునామా. సెలయేటికి నాట్యం నేర్పిన నాట్యాచారుడవు నీవు. ‘‘సిరివెన్నెల’’ వెలుగుల సాహసివి నీవు. నీ గజ్జెల ఘల్లు ప్రేక్షకుల గుండెల్లో ఝల్లు, సరిగమలతో నీ ప్రేమలేఖలు వారి హృదయాల్లో చక్కిలిగింతలు. నీ అమృత గానాలు అమితానంద హృదయరాగాలు. నాద వినోద నాట్య…