పరిశుభ్ర భవిష్యత్తు దిశగా…
‘‘ భారతదేశం 2022 డిసెంబరు 1న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అంతర-ప్రభుత్వ సహకార వేదిక జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. భారత అధ్యక్ష బాధ్యతలపై.. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుండగా, భారీ మాంద్యం ముప్పు కమ్ముకుంటున్న తరుణంలో ప్రపంచం అనేక ఆశలు, కలలు, ఆకాంక్షలు పెట్టుకుంది. మరోవైపు భూతాపం పెరుగుదల,…

