Category శీర్షికలు

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మంగళం పాడనున్నారా ?

 ‘‘ఉపాధి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోవాలి కానీ అందుకు విరుద్దంగా ప్రతి సంవత్సరం కేటాయింపులలో తగ్గింపు జరుగుతున్నది. పథకాన్ని నీరుకార్చడం, బడ్జెట్‌ ‌కేటాయింపులలో ఉపాధి హామీ పథకం కేవలం 1.3 శాతం,  రాబోయే రోజులల్లో క్రమేణా రద్దు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత పేదలకు , అసంఘటిత రంగంలో ఉన్న రైతు కూలీలకు కడుపు నింపేదిగా…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్

హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని అంకితమిచ్చాడు. మొక్కవోని…

బొరుసునూ చూడు!

ఏమిటీ? నీవో గాయపడ్డ మనిషివా? ఆశల రెక్కలు తెగి వేదనాశ్రువులు నీ కలల కళ్ళను ముంచేస్తున్నాయా? కోరికల కుత్తుకల్ని కత్తిరిస్తూ, నీ గెలుపుగమ్యాలను వెతల శూలాలు తూట్లు పొడుస్తున్నాయా? అవకాశలు ఎండమావులై ఆశలను రేకెత్తిస్తున్నాయా? నిరాశానిస్పృహల వ్యాఘ్రం నీ ఆశయ దేహాన్ని కబళిస్తోందా? నవ్వుతోంది నీ అంతరాత్మ నిన్ను చూసి. కష్టాల కడలిలో, శిథిలమైన నావలో…

మన ఊరు మన బడి

మన ఊరు మన బస్తి బడి సకల వసతులు మెరుగుపడి అయ్యింది చదువులమ్మ ఒడి పిల్లలను జ్ఞానులుగా మలచే మడి ప్రభుత్వ బడిలో మొదటి అడుగు బావి జీవితానికి పడుతుంది గొడుగు తెలంగాణ ప్రభుత్వ బడులు బావి భవితకు బంగారు సోపానాలు పేద విద్యార్థులకు వరాలు మన ఊరు మనబడి కార్యక్రమాలు రేపటి పౌరులను తయారు…

నిర్మలమ్మ డిజిటల్‌ ‌పద్దు 2023-24….

‘‘అసలు బడ్జెట్‌ అనగా నిర్వచించిన కాలానికి జమలు, ఖర్చులు అంచనా ఆర్థిక ప్రణాళికగా అనుకోవచ్చు. తరచుగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా గత సంవత్సరంలలో వచ్చిన ఆదాయ,వ్యయాల ఆధారంగా తయారవుతుంది.ఇది ప్రణాళికాబద్ధమైన అమ్మకపు ఖాతాల, ఆదాయాలు, వనరుల పరిమాణాలు, ఖర్చులు, ఆస్తులు, భాధ్యతలు, నగదు కేటాయింపులు ఇలాంటి అన్నిటినీ పరిగణించాల్సి ఉంటుంది.’’ బడ్జటు లేదా…

అంతరిస్తున్న చిత్తడి నేలలు జీవ మనుగడకే ప్రశ్నార్థకాలు

‘‘‌నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా…

బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వినిపిస్తున్నది. కొన్ని అంశాల్లోతప్ప గత బడ్జెట్‌లతో పోలిస్తే పెద్దగా చెప్పుకోదగిందేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఇది ఎన్నికల సంవత్సరం, పైగా చివరి బడ్జెట్‌ ‌కావడంతో కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని దేశ ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌…

ఈ ‌దేశ ఆలోచనా విధానాన్ని రక్షించడమే ఈ యాత్ర ల క్ష్యం

2022,‌సెప్టెంబర్‌ 7 ‌న కన్యాకుమారి నుండి ప్రారంభమయిన కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత ,లోక్‌ ‌సభ సభ్యుడు రాహుల్‌ ‌గాంధీ  భారత్‌ ‌జోడో పాద యాత్ర 12 రాష్ట్రాల నుండి  3500 కి మీ పూర్తి చేసుకుని జనవరి 30 న కశ్మీర్‌ ‌చేరుకుంది. మరుసటి రోజు ఫిబ్రవరి 1 న 12 ప్రతిపక్ష పార్టీ…

‌ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలదే

దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన కొలమానం ఆరోగ్యం. భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్‌ 21 ‌ప్రకారం జీవించే హక్కు ప్రసాదించింది. జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా బతకడమని అర్థం. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత 2002 జాతీయ ఆరోగ్య పథకా’న్ని…