Category శీర్షికలు

నిర్లక్ష్యపు నీడలలో శాతవాహనుల తొలి రాజధాని

నేడు జాతీయ పర్యాటక దినం అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లాకు 50 వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించి నంత వరకు , శాత వాహనుల మొట్ట మొదటి రాజవంశం, ఆదీ మహా రాష్ట్ర లోని  పైఠానో లేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్‌ ‌జిల్లానే…

దివ్యాస్త్రం ‘‘వోటు’’

వోటు అంటే.. రెండక్షరాల పదం కాదు చిన్న సిరా చుక్క కాదు చిత్తు కాగిత ముక్క కాదు అంగడిలో సరుకు కాదు ఆట వస్తువు కానే కాదు దేశ పౌరునికి రాజ్యాంగం కల్పించిన విశిష్ట హక్కు అమూల్యమైన వోటు దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది ఆ దివ్యాస్త్రం సంధించి పీఠాలను నిలబెట్టవచ్చు కాదంటే…

పారదర్శకత గల ‘ఈసీ’ నియామకం జరగాలి..!

శేషన్‌ ‌సంస్కరణల అమలకు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో వోటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 80కోట్ల వోటర్లు ఉన్న మనదేశంలో ఎన్నికల నిర్వహణ అంత ఆషామాషీ కాదు. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన వోటు  హక్కుతో నచ్చినవారికి  అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి ఎప్పుడు దించాలనే…

భార్యాభర్తల మధ్య దూరం పెంచుతున్న 317 జీ ఒ

ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకోసం కొత్తగా తీసుకొచ్చిన 317 జీఒ  పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ జీఒ  కారణంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నం  అవుతున్నాయంటూ పలువురు ఆందోళన బాట బట్టారు. రాష్ట్రంలో కొత్తజోన్లు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు  కోసం ప్రభుత్వం ఈ జీఒ జారీ చేసింది.. అందులో…

హర్షధ్వానాలు

అపజయానికి సిద్ధ పడితేనే.. విజయ ద్వారం దొరికి తీరు.. గెలుపుకు నమ్మకమే పునాది ! సదాలోచనలు స్వచ్ఛందంగా రావు ఈగల్లా గుంపులా ముసురుకోవు ముక్కోటి చీమల దండులా పాకవు ఆకాశంలో నల్లని కాకుల్లా ఎగిరిరావు ! రాజహంసల్లా విజయాలోచనలు.. అరుదుగా తాకును మనసుకు తాకినపుడే ఒడిసి పట్టి గెలువు ! క్షీరసాగర మధనం చివర్లోనే కదా..…

రాష్ట్ర బడ్జెట్‌ ‌లో బిసి ల స్థానం ఎక్కడ

‘‘‌గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో  ఎంత తక్కువ నిధులు కేటాయిస్తుందో అర్థమవుతుంది. రాష్ట్ర బడ్జెట్‌ ‌లో కేటాయింపులు తక్కువగా ఉండటమే కాదు కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదనేది వాస్తవం.’’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం తన పదవ వార్షిక బడ్జెట్‌ ‌ని ప్రవేశపెట్టబోతుంది.…

317 ‌జీఓ పై ఉపాధ్యాయులలో నిరసన సెగలెందుకు…

ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు అంటేనే  కొంత సమయం తీసుకునే ప్రక్రియ అని గతంలో కాలంలో జరిగిన బదిలీలు ప్రమోషన్‌ ‌పరిశీలిస్తే తెలుస్తుంది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు ప్రకటన వెలువరించినప్పటినుండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 317 జీఓ ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. స్పౌజ్‌ ‌విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ…

ఫలించిన మాణిక్‌ ‌రావ్‌ ‌ఠాక్రే మంత్రాంగం

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్‌ ‌రావు ఠాక్రే  మంత్రాంగం ఫలించింది. ఎట్టకేకలకు కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న విభేదాలు ఒక కొలిక్కి వొ చ్చాయి. ఈ ఏడాదిలో వొస్తాయనుకుంటున్న శాసనసభ ఎన్నికలకు ఇప్పటినుండే కలిసికట్టుగా పనిచేయాలన్న సంకల్పం నాయకుల మధ్య వొచ్చే విధంగా ఆయన వారిని అనునయించగలిగారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే ఏ ఒక్కరికో పరిమితం…

కులగణనపై చిత్తశుద్ధి లేని కేంద్రం

‘‘ ‌కేంద్ర ప్రభుత్వం  ఓబీసీ లపై చులకన భావం, తప్పించుకొనే విధానం అవలంబిస్తే వచ్చే ఎన్నికల్లో వోటు  వేయబోమని ఓబీసీలు  సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం చివరకు రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సిగ్గుచేటు. మొత్తం ప్రైవేటీకరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు కూడా పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనతో బీజేపీ సర్కారు…