Category శీర్షికలు

‘‘‌మాతృభాషే ..మన భాష కావాలి.’’

మాతృమూర్తికి ప్రణమిల్లుతూ మాతృదేవోభవ అని కీర్తిస్తూ… అమ్మ ఒడిలో నేర్చిన మన తెలుగు భాష పలికే ప్రతిపలుకు అమృత గుళికలే. సంస్కృతీ,సాంప్రదాయాలను తిలోదకాలిస్తూ పరభాషా వ్యామోహంలో మాతృభాషను దూరం చేస్తూ.. మన విలువలు మనమే కోల్పుతున్నాం కదా, ఆంగ్లభాష వ్యామోహంలో మాండలీక పదజాల ఉచ్చారణా మాధుర్యాన్ని ఆస్వాదించలేక, మాతృభాషను కించపరిచే దౌర్భాగ్య స్థితిలోకి దిగజారుతున్నాం…! ఎండమావిలా…

వొచ్చే ఎన్నికలకు కంటోన్మెంట్‌ ‌చివరి పరీక్షా ?

రాష్ట్రంలో మరో కొద్ది మాసాల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌రాజకీయ పార్టీలకు చివరి పరీక్షగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలపరిమితి మరో తొమ్మిది నెలల్లో ముగియనుంది. డిసెంబర్‌, ‌జనవరి ప్రాంతాల్లో ఇక్కడ సాధారణ ఎన్నికలు జరుగుతాయనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు…

స్థానిక సమస్యల పరిష్కారం… పంచాయితీ రాజ్‌ ‌లక్ష్యం

‘‘అధికారాల, పరి పాలనా, వనరుల, ప్రణాళికా, ప్రజాస్వామ్య వికేంద్రీకరణలు జరగాలి. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలని బల్వంత్‌రాయ్‌ ‌మెహతా కమిటీ సూచించింది. స్థానిక సమస్యలను స్థానికంగా పరిష్కరించడం, ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయడం పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం స్వాతంత్య్రానంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…

భవిష్యత్తు భారత ఇంధన వనరు-గ్రీన్‌ ‌హైడ్రోజన్‌

పెట్రోల్‌, ‌డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన కేంద్రం ఇటీవల ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.నేషనల్‌ ‌గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌మిషన్‌’ ‌కోసం రూ. 19,744 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి 125 గిగా వాట్స్ ‌పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్‌ ‌లక్ష్యం. ఏడాదికి 5 మిలియన్‌…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు తెన్నులు

2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచే పార్లమెంటు ఆవరణ…

పండుగలలో ఆధ్యాత్మికత లోపిస్తుందా…

ప్రతిబింబిస్తున్న పాశ్చాత్య(విదేశీ) సంస్కృతి వేషధారణలో ఆధునిక పోకడలు… ఆచార వ్యవహారాల్లో  కనిపిస్తున్న తేడాలు… ‘శివరాత్రి, ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ, తదితర పండుగలు వస్తున్నయంటే  ఒకప్పుడు ప్రతి ఇంట్లో సందడి నిండుగా ఉండేది పొద్దున్నే లేచి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేసే ఓపికతో ఆధ్యాత్మికత భావన కలిగి పండుగ మొదలు అయిపోయే వరకు…

సంఘ సంస్కర్త, దళిత వైతాళికులు, అభ్యుదయవాది

వారి భావజాలం ,ఆలోచన ప్రతి ఒక్కరిలో స్పూర్థి కలిగిస్తూ ఉంటుంది.విద్య ఒక్క ప్రాధాన్యతని వివరించి చరిత్ర పుటలలో తనకూ అంటూ స్థానం సంపాదించుకున్న మేధావి,వక్త,దళిత వైతాళికులు గా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ మే 22, 1888 న జన్మించాడు.  సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాద్‌ ‌సంస్థానంలో 26…

మహిళా పోలీస్‌ అధికారిపై దురుసు ప్రవర్తన

‘‘‌జాతీయస్థాయిలో సీటెట్‌ ‌కూడా సకాలంలో నిర్వహింపబడుతుంది. ఈ రకంగా ఇతర కేంద్ర పరీక్షలు నిర్ణీత కాలవ్యవధిలో సజావుగానే నిర్వహింపబడుతున్నాయి. కాని ‘కేవలం ఒక రాష్ట్రం పరిధిలో  టెట్‌ ‌పరీక్షలను కనీసం సంవత్సరానికి  రెండుసార్లు అటుంచి కనీసం ఒకసారి కూడా అధికారులు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో’  అనే విషయం  అర్ధం కావడం లేదు. అంటే ఒక రకంగా వారు…

చెట్టు కళేబరంపై డబ్బు లుకలుకలు

ఏమైంది? పది రోజుల క్రితమేగా నవ్వుతూ కనిపించి పిల్లలను, పెద్దలను ఒడిలో పెట్టుకుని కాయలను కొసిరి తినిపిస్తూ ఒద్దిగ్గా, ముచ్చటగా ఇంటికి కాపాలలా ప్రతి ఒక్కరి చూపులకు గొడుగుగా పెద్దముత్తైదువులా గూడులా నీడైన పచ్చని కాంతుల జీవకళకు ఇప్పడేమైంది? పొడుగ్గా, అందంగా, బొద్దుగా  ఉందని ఎవరో అన్నారు. ఒకడేవడో  వచ్చి కొలతలని కొలుచుకున్నాడు.. బారలేసి నేలతో…