Category శీర్షికలు

#Cheer4India మన్‌ ‌కీ బాత్‌ -100: ‌భారత్‌ ఒక క్రీడా దేశంగా వేడుక

భారతదేశంలో క్రీడలకిది ఉత్తేజకరమైన సమయం.  భారత్‌ ‌లో అనాదిగా  ఎంతో మంది ప్రతి భావంతులైన  క్రీడాకా రులున్నారు.  అయితే  వాళ్ళ అవసరాలు, ఆకాంక్షలకు తగినట్టుగా ఇప్పుడున్న విధానాలలో కొన్ని మార్పులు, చేర్పు లు అవసరం.  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడారంగ దృశ్యాన్ని సమూలంగా మార్చివేసే కృషిలో భాగంగా క్షేత్రస్థాయిలో  ప్రతిభను గుర్తించటం, క్రీడల…

తెలంగాణ లక్ష్యంగా అమిత్‌ ‌షా పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా తెలంగాణ పర్యటనకు ఈ నెల 23వ తేదీని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన  ఏర్పాట్లను గత వారంరోజులుగా కొనసాగిస్తున్నది. దాదాపు పదిహేను రోజుల కిందనే ప్రధాని నరేంద్రమోదీ వొచ్చివెళ్ళగా, ఇప్పుడు షా పర్యటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తున్నది. గతంలోకన్నా ఈసారి…

ఎవరు విజేతలు ఎవరు పరాజితులు ..?

ప్రాణాలు హరిస్తున్న బెట్టింగ్‌ ‌భూతం ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్‌ ‌ట్వంటీ20 క్రికెట్‌ ‌లీగ్‌. ఇది 2008లో బోర్డ్ ఆఫ్‌ ‌కంట్రోల్‌ ‌ఫర్‌ ‌క్రికెట్‌ ఇన్‌ ఇం‌డియా చే స్థాపించబడింది.  ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన  లాభదాయకమైన క్రికెట్‌ ‌లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ లీగ్‌లో భారతదేశంలోని ఎనిమిది వేర్వేరు…

కనుమరుగు అవుతున్న కట్టడాలు… తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు..

రక్షణపై శ్రద్ద లేని ప్రభుత్వాలు నేడు అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం లేదా ప్రపంచ వారసత్వ దినోత్సవం అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) ప్రతి ఏట ఏప్రిల్‌ 18‌న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి  భారతదేశ ప్రధాని  ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో…

శృతి మించుతున్న ఏపీ, తెలంగాణ మంత్రుల మాటలు

తెలంగాణ, ఏపీ మంత్రుల మాటలు శృతి మించుతున్నాయి. తోటి మంత్రులన్న కనీస మర్యాదను కూడా విస్మరిస్తున్నట్లుగా నోటికి ఎంతవస్తే అంతే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన కామెంట్‌కు ఏపీ మంత్రులకు నషాళానికి ఎక్కినట్లు కనిపిస్తున్నదనేందుకు వారిచ్చే  ప్రతిస్పందన తీరు చెప్పకనే చెబుతున్నది. విమర్శలను మంత్రులు తమ వరకే పరిమితం చేయకుండా రాష్ట్ర ప్రజలను…

రాజ్యాంగ నిర్మాతకు, తెలంగాణ బాంధవునికి పూలవర్షం… నీరాజనాలు…!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్‌ అం‌బేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం…

దడ పుట్టిస్తున్న ధరలు…సామాన్య ప్రజలపై కేంద్రం గుదిబండ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డడంతో సామాన్యుల బాధలు  చెప్ప లేని పరిస్థితి. సంపాదన అంతంత మాత్రమే ఉండడం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అనే చందంగా ఉంది మధ్యతరగతి బతుకుల…

ఉమ్మడి రాజధాని ఒప్పందం ముగిసే దశలో మళ్ళీ హైదరాబాద్‌పై చర్చ

ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు జరిగిన ఒడంబడిక ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు కొనసాగుతుంది. ఆ ఒప్పందం 2024 నాటికి ముగియనుండగా మరోసారి హైదరాబాద్‌ ‌విషయంలో చర్చ పునారావృతం అవుతున్నది. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమకాలంలో ఈ విషయం రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల మధ్య తీవ్రంగా నలిగిన విషయం తెలియంది కాదు.…

మహోన్నత వ్యక్తి

అంటరానివారన్న వారికి మండే సూర్యుడైనాడు నిమ్నజాతి వారికి ఉన్నత శిఖరమైనాడు సమన్యాయం లేదన్నవారికి న్యాయకోవిదుడైనాడు రాణించలేరన్న వారికి రాజ్యాంగ నిర్మాతైనాడు తనువంతా పుండైనా తను అందరికి పండైనాడు ఆ సామాన్య వ్యక్తి… మహోన్నత వ్యక్తి అయినాడు మహాశక్తి  అయినాడు డా:బి.ఆర్‌ .అం‌బేద్కర్‌ కయ్యూరు బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి, 7780277240