Category శీర్షికలు

శ్రీశ్రీ నినదించిన మేడే అంటే ఏమిటి…

రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని.. గనిలో, వనిలో, కార్ఖానాలో పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ, ధనిక స్వామికి దాస్యం చేసే, యంత్రభూతముల కొరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కణ కణ మండే, గలగల తొణకే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌ ! అని అంటాడు శ్రీశ్రీ మేడే రావడానికి…

వలస కార్మికులకు అండగా ….

వేతన దోపిడీ, పని ప్రదేశాలలో అన్నీ రకాల వేధింపులు, పని ప్రదేశంలో జరిగే  ప్రమాదాలకు  పరిహారం, రావలసిన  ప్రావిడెంట్‌ ‌ఫండ్‌, ‌గ్రాట్యుటీ ప్రయోజనాలను పొందడం వంటి అనేక అంశాలలో ఈ హెల్ప్ ‌లైన్‌…  ‘ఇం‌డియా లేబర్‌లైన్‌ -18008339020  ‌సహాయాన్ని అందిస్తుంది. అలాగే, వలస కార్మికులకు న్యాయ సహాయాన్ని, మధ్యవర్తిత్వ సేవలు కూడా ఈ హెల్ప్ ‌లైన్‌…

అప్నే పైర్‌ ‌పర్‌ ‌కులాఠీ మార్‌నా…అప్నే పైర్‌ ‌పర్‌ ‌కులాఠీ మార్‌నా…

కొందరికి లోక జ్ఞానం లేకనో లేక సంబంధిత• విషయంపైన అవగాహన లేకనో తప్పులు చేస్తుంటారు. కాని, అన్నీ తెలిసి, తన వాక్‌చాతుర్యంతో ఎదుటివారిని నమ్మించగల నేర్పరితనం ఉండీ, రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా, మాయల మరాఠీగా పేరుతెచ్చుకుని కూడా పప్పులో కాలువేసే వ్యక్తికి ..అప్నే పైర్‌ ‌పర్‌ ‌కులాఠీ మార్‌నా’ అన్న హిందీ నానుడి సరిగ్గా సరిపోతుంది.…

‌చిత్ర రాజసం ఒరిగి పోయింది

కథలకు సజీవ చిత్రాలు అందించే పాఠకులకు ఉత్సకత రేకించే చిన్ని చిన్ని గీతలతో మైమరిపించే వ్యంగ్య చిత్రాల్లో ఔరా అనిపించే కొంటే బొమ్మలకు గుర్తింపు తెచ్చే అతడి కధలు ఆహా అనిపించే అతడి చిత్రాల్లో జీవం తోణికిస లాడే కల్మషం ఎరగని మిత్రుడాయే యువ చిత్రకారులకు ప్రేరణ మాయే వ్యంగ్య చిత్రాలతో హాస్యపు జల్లు కురిపించే…

‌కాంగ్రెస్‌ అం‌టే ఆధిపత్య వర్గాలేనా..! బడుగులకు ప్రాధాన్యత ఇవ్వరా.!

వారే మాట్లాడుకున్నరు గాని బలహీన వర్గాలకు చేసిన న్యాయం ఏమిటో చెప్పలే,ఏమి చేస్తరో చెప్పలే.ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ సామాజిక న్యాయమా.!   నిరుద్యోగ నిరసన సభా.! టికెట్ల ప్రకటన సభనా.! వారి ప్రసంగాలు చూస్తే నిరుద్యోగ నిరసన సభల లేదని స్పష్టంగా అనిపించింది.అరాకొరగా నిరుద్యోగం గురించి మాట్లాడి,ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకొని పెదవులకు తేనె పూసుకొని…

రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని శ్రీశ్రీ నినదించిన మేడే అంటే ఏమిటి

భాయీలు పారిపోతున్నారు. మేరా భారత్‌ ‌మహాన్‌ అనుకొని నోరుమూసుకోవడం పెన్ను మూసుకోవడం తప్ప ఏం జెద్దాం బ్రదర్‌.   ‌పొలాలనన్నీ , హలాల దున్నీ , ఇలాతలంలో హేమం పిండగ ••- జగానికంతా సౌఖ్యం నిండగ ••-   నరాల బిగువూ , కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని , ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని…

రైతు బతుకు ఆగం

దంచికొట్టిన వర్షాల వలన పంటలు నీటమునిగినయ్‌ ‌పిడుగులు వడగండ్లతో పండ్లు ఫలాలు నేలరాలి ఆశల గల్లంతుజేసినయ్‌ ‌చేతికందిన ధాన్యాలు బురద మట్టి పాలైనయ్‌ ‌కర్షకుల శ్రమ ఫలాలు అందకుండా పోయినయ్‌ ఇపుడు అన్నదాతల గుండెలు రోధిస్తున్నాయ్‌ ‌మెతుకు పెట్టే చేతులు సాయనికి ఆర్తిస్తున్నాయ్‌ ‌మొత్తంగా సేద్యజీవుల బతుకులు అగమైనయ్‌ ఆపన్న హస్తాలు లేక ఒడవని దుఃఖం…

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్ రావు

వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో నిపుణులైన విద్యాసాగర్…

‌ప్రజలపై పన్నుల భారం ..కేంద్రం మౌన రాగం…

దేశంలో అన్ని వస్తువుల,సేవల ధరలూ పెరిగిపోతూ వుంటే, దాని ప్రభావాన్ని తట్టుకుని భరించే స్థితిలో సామాన్య ప్రజలు లేరు. ప్రభుత్వాలు తాము పెంచుతున్న ధరలు కావచ్చు..జిఎస్టీ కావచ్చు..గ్యాస్‌ ‌కావచ్చు సామాన్యులకు భారం పడదన్న ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ వస్తువు అయినా ధరలు వెచ్చించి సామా న్యులు కొనాల్సిందే. ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని…