Category శీర్షికలు

‌రాష్ట్రంలో ఎన్నికలు అక్టోబర్‌లోనా… డిసెంబర్‌లోనా ?

మొన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు డిసెంబర్‌లో వొస్తాయన్నారు. నిన్న బిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్‌లో ఎన్నికల వొచ్చే అవకాశాలున్నాయి సిద్ధంగా  ఉండాలని తమ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలవైపే మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలోని బిజెపి వర్గాలు…

అంత‌రంగ సంవేద‌న‌కు అక్ష‌రీక‌ర‌ణ…

ఎన్నో జీవ‌న సంఘ‌ట‌న‌ల నుండి సంద‌ర్భోచిత కోణాలు నిరంత‌ర, నిత్య‌నూత‌న క‌వి దండ‌మూడి శ్రీ‌చ‌ర‌ణ్ క‌విత్వంలో కోకొల్ల‌లుగా క‌న్పిస్తాయి. మ‌ధూళి పేరిట ఇటీవ‌ల ఆయ‌న క‌వితా సంపుటి వెలువ‌డింది. నిశీధిలో నిశ్శ‌బ్దం విషాదాన్ని ప‌లికిస్తుంటే సాలె గూళ్ళ లాంటి స‌మాధానం చిక్క‌ని ప్ర‌శ్న‌లు చిక్కుముడుల‌య్యాయంటూ జీవ‌న ప్ర‌తిబింబాల్ని ఈ క‌విత్వం  క‌దిలించారు. త‌న‌కూ ప్ర‌పంచానికీ, త‌న…

దగాపడిన వారిదే…

ఓ మహాకవీ శ్రీ శ్రీ… శ్రామికుడే దేవుడన్నది వాదంగా స్వేదమే నీ వేదంగా చేసుకొని, కర్షక స్వేదాన్ని సిరాచుక్కలతో కలిపి అగ్గి రాజేసి, సామాన్యులకు  కలంతో అండగా నిలిచి, అణ్వాస్త్రాలు కాదు,అన్నవస్త్రాలు ముఖ్యమని చాటి చెప్పిన నీలో కదిలే నవ్య కవిత్వం శ్రామిక లోకానికి అంకితమన్నావు. స్టెతస్కోపు కన్నా మిన్నగా జనం వేదనని వినే కలంపట్టి,…

జీవనరాగం

జీవితం నిరాశల నెర్రెలు విచ్చుకొని సెగలు గక్కే ఎడారిగా మారిపోయి దుఃఖపు గాడ్పులతో నిన్ను భయపెడుతున్నా క్రుంగిపోకు నేస్తం… నీ కన్నీటి ఆవిర్లు తొలకరి మేఘాల రాగాలై వర్షపు ధారల నాదాలై నీ సంకల్ప స్వరప్రవాహమై నదిలా వురుకుతుంది… సడలిపోని ఆత్మవిశ్వాసపు గలగలలతో పరుగులు పెడుతుంది… నీ దారుల్ని సస్యశ్యామలం చేస్తుంది… అప్పుడు ఆవిర్భవించే ఆశల…

‌సిట్టింగ్‌ల్లో గుండె దడ.. ఆశావహుల్లో ఉత్సాహం

హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీకోసం గట్టిగా పనిచేయని వారి తోక కట్‌ ‌చేస్తామని భారత్‌ ‌రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్‌ ‌తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడ మన్నది ఖాయమే అయినా అదే తమకు పెద్ద టాస్క్ ‌కాదు. అధిక మెజార్టీ స్థానాల సాధనే తమ ముందున్న ప్రధానాంశమని కెసిఆర్‌ ‌తమ…

నష్టాల నట్టేట్లో రైతులు..

ప్రకృతి వైపరీత్యం ఒక వైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు.. తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలంటున్న రైతు సంఘాలు ( మండువ రవీందర్‌రావు ) రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పంట నష్టానికి ప్రకృతి వైపరీత్యం ఒకవైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు కారణంగా మారాయి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అదిగమించి,…

ఆరోగ్యకరమైన భారతదేశం కోసం ప్రజా చైతన్య వాణి

‘‌మన్‌ ‌కీ బాత్‌’ ఆరోగ్యం మరి యు అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యకరమైన పౌరులు మాత్రమే దేశం యొక్క మొత్తం వృద్ధికి దోహదపడగలరు. ప్రధా నమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ ఆదర్శానికి కట్టుబడి ఉంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను భవిష్యత్తుకు అనుకూలంగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రధాన…

ప్రైవేట్‌ ‌విశ్వ విద్యాలయాలు అవసరమా ?

ఉన్నత విద్యలో తెలంగాణా రాష్ట్ర నిష్పత్తి తగ్గుదల తరుణంలో… రాష్ట్ర ఆవిర్భావం తరువాత  ఉన్నత విద్య స్థితి గతులను పరిశీలించడమే  ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (MoE విడుదల చేసిన ఆల్‌ ఇం‌డియా సర్వే ఆన్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ AISHE నివేదికల తో  తెలంగాణలో ఉన్నత విద్య  మొత్తం స్థితిని…

‘మత విద్వేషాలకు చోటు లేదు’

పరమత సహనం విరాజిల్లిన నేల పై… క్రీ.శ మొదటి శతాబ్దానికి ముందే భారతదేశం మిశ్రమ సంస్కృతి కలిగి ఉంది.గౌతమ బుద్దుని బోధనలు,సహానం,సూఫీ విలువలు,ఇబాదత్ ఖనా,భక్తి ఉద్యమంలోని ఉదాత్త భావాలు ఆనాటి వ్యక్తుల ఆలోచనలు భారతదేశ  వైవిధ్యతను తెలియజేస్తాయి.స్వామి వివేకానంద,మౌలానా ఆజాద్,ఆల్తాఫ్  హుస్సేన్ అలీ లు ఈ దేశాన్ని,మిశ్రమ సంస్కృతి గల దేశం గా తెలియజేసారు. ఆనాటి…