Category శీర్షికలు

మనిషిగా అంతరిస్తున్న ఆధునిక మానవుడు

మనిషి ఎదిగాడు… ఎదుగుతున్నాడు. ఆర్ధికంగా…తాను ఆశించిన విధంగా. అయితే ఈ ఆశలో దురాశ అనే దూరాలోచన తప్ప సామాజిక హితం లేదు. మానవత్వం లేదు. మంచితనానికి కాస్తంతైనా చోటు లేదు. కుటుంబాల్లో మోసాలు..స్నేహాల్లో ద్రోహాలు…మాట నిలకడ లేని మనస్తత్వాలు…నమ్మించి వంచన చేసే కుత్సితత్వం…కృత్రిమత్వం. మహానటులను మించిన మాయ మనుషుల వలలో చిక్కి,మనసు బద్దలై ప్రేమల పేరుతో…

బూటకపు ప్రచారాన్ని మానుకోవాలి…

‘‘‌నియంతృత్వపోకడలు, అణిచివేసే విధానాలు, కక్ష సాధింపు చర్యలు, ఏజెన్సీల దుర్వినియోగం, ప్రలోభాల ద్వారా ప్రతిపక్షాలను, మేధావులను బలహీనం చేయగలగడం ఎల్లవేళలా సాధ్యపడదని గ్రహించాలి. కార్పొరేట్‌ ‌సంస్థలు ప్రతిసారీ తమను కాపాడలేవన్న వాస్తవాన్ని గుర్తించాలి. పార్లమెంట్‌లోనూ, ఇతర వ్యవస్థల్లోనూ ప్రజాస్వామిక విధానాలను అనుసరించాలి..అన్నిటికి మించి ..’’ దక్షిణాదిలో తాము అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకను కోల్పోయిన…

మారాలి మరి

ఓయ్‌! అప్పుడు చెబితే వినలేదుగా ఇప్పుడైనా ఒప్పుకుంటావా నా జోస్యం నిజమని. నీ రక్తాన్ని బొట్టు బొట్టుగా పిండుకుంటూ, తన భవిష్యత్‌ ‌వెలిగించే దీపాల్లో పోసుకుంటూ, తనను తాను బతికించుకోజూస్తోన్న రాకాసి కోరలలో ఇరుక్కున్నావని అర్ధమయ్యాక కాదని ఎలా అంటావులే? ఎంతమొత్తుకున్నా వినకుండా, తుళ్ళి తుళ్ళి పడుతూ, చిన్నపిల్లాడిలా ఎగురుకుంటూ వెళ్లి మరీ ఎన్నుకున్నావుగా! అదిగో…

జీవిత చరమాంకంలో ఉన్న విశ్రాంత బొగ్గు ఉద్యోగులను ఆదుకోండి

భారతదేశం  పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై  నిర్మించబడింది. దేశంలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు 75% బొగ్గును ఇంధనంగా ఉపయోగించి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌నుండి ఉత్పత్తి జరుగుతున్నది.  వందల మిలియన్ల సంవత్సరాలలో జీవ పదార్థం ఒత్తిడి మరియు వేడి  భౌగోళిక శక్తులకు లోబడి ఉన్నప్పుడు బొగ్గు ఏర్పడుతుంది.  విశ్రాంత బొగ్గు ఉద్యోగులు పెన్షన్‌ ‌ను సవరించకపోవడం…

పాఠ్యాంశాల తొలగింపు – పిల్లల్లో శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథాల ముగింపు

‘‘‌భారతదేశమంటే సర్వమత సమ్మేళనం అనే విషయాన్ని మరిచి, మరిపించి …..హిందూ దేశం అని, హిందూ రాజుల చరిత్ర తప్ప ఇతర రాజుల చరిత్ర ఉండకూడదు, ఉంచకూడదు అనే కోణంలో జరిగే ప్రయత్నంగా భావించవచ్చు . రానున్న కాలంలో చరిత్రలో హిందూ ధర్మం , హిందూ రాజులు వారి చరిత్రను మాత్రమే పాఠ్యాంశాలలో చొప్పించక పోరు.  విద్యార్థుల…

‌కన్నడ నాట కమలం కకావికలం..!

బీజేపీ ఆశల దక్షిణాది ద్వారం  ఒక్కసారిగా కుప్పకూలింది. కేంద్రంలో 9ఏళ్లుగా ఆ పార్టీ అధికారంలో కొనసాగుతున్నా.. కర్ణాటక రాష్ట్రంలో  గౌరవ ప్రదమైన స్థానం కోసం ఎదురీత తప్పలేదు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కిందిస్థాయిలో బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలుత ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్‌, ‌జెడిఎస్‌ ‌నుంచి కొన్న శాసన సభ్యులు బీజేపీ…

మహిళా క్రీడాకారులకు అండగా నిలబడదాం…

మాట మాట్లాడితే ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ వూకదంపుడే కానీ, మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై, అత్యాచారాలపై, హింసలపై నోరు పెగలటం లేదు వీరెవరికీ! క్రీడాకారులు ఇప్పటికీ వందల సార్లు మీడియా సాక్షిగా, తమ మీద అధికార బలంతో బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ఏ ‌విధంగా లైంగిక వేధింపులు చేశాడో చెప్పారు. అలాగే…

కర్ణాటక ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయా ?

ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలకు కర్ణాటక వోటర్లు తగిన గుణపాఠం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనా వేసినట్టే కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ  మెజార్టీ సాధించింది. ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను దాటి  కాంగ్రెస్‌ ‌పార్టీ  137 స్థానాల్లో విజయం  సాధించింది.  కేంద్ర బీజేపీ…

పది ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

తెలంగాణా లో ఈ సారి విడుదల అయిన పదవ తరగతి ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 86.60 శాతం సాధించి విద్యార్థులు  చరిత్ర తిరగ రాశారు.బాలురు 84.68 శాతం,బాలికలు 88.53 శాతం సాధించి ముందు నిలిచారు.2,793 పాఠశాల్లో వంద శాతం పాస్‌ ‌కాగా 25 బడుల్లో సున్నా ఫలితాలు వచ్చాయి.6,163 మందికి పది జీ.పి. ఏ సాధించారు.…