నూరేళ్ల దాశరధి

తెలుగు, తెలంగాణ సమాజ సాహిత్యాల మీద చెరగని ముద్ర వేసిన దాశరధి కృష్ణమాచార్యుల శత జయంతి 22 జూలై 2025. ఈ సందర్భంగా దాశరధి కృషిని స్మరించుకుంటూ దాశరధి ప్రత్యేక సాహిత్య పేజీని పాఠకుల ముందుకు తీసుకు వస్తున్నాం. -శోభ టీమ్

తెలుగు, తెలంగాణ సమాజ సాహిత్యాల మీద చెరగని ముద్ర వేసిన దాశరధి కృష్ణమాచార్యుల శత జయంతి 22 జూలై 2025. ఈ సందర్భంగా దాశరధి కృషిని స్మరించుకుంటూ దాశరధి ప్రత్యేక సాహిత్య పేజీని పాఠకుల ముందుకు తీసుకు వస్తున్నాం. -శోభ టీమ్

‘సార్ మీరు కాల్ చేసినప్పుడు యిందాక వాష్ రూమ్ లో వున్నా సార్, సారీ సార్ లూజ్ మోషన్స్, ఫోను తియ్యొస్తలేదు, మాటాడొస్తలేదు.’ అని రొప్పుతూ చుట్టూ చూసిన జీన్స్గాడు ‘ప్రామిస్ సార్, నా ఫోను డెడ్ అయింది సార్ లేకపోతే వీడియో కాల్ చేసేవాణ్ణి సార్ అందుకే నా పక్క పేషెంట్ ఫోన్ తీసుకొని……

అచ్చు కాయిదం కింద దాగిన అక్షరాలు ఒకే తీరుగా రాలిపడ్డట్టుగ సాదృశ్యాలు తెల్లారేసరికి తీగ మల్లె చెట్టుకు పూసిన తెల్లని పూలన్నీ ఏకరీతి పరిమళం మూలాలన్నీ ఒకటే వాటి కణాలు వేరువేరు జన్యుపటం ఒకటే సంస్కృతీ ఒక్కటే ముద్రలన్నీ ఒకే స్వభావ ఆకృతులు **** ఆ కనురెప్పల సుతి మెత్తని కదలికల్లోనో సుకుమార నవ్వుల పలు…

సాహిత్యాన్ని జానపదుల దరి చేర్చిన ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన తొలి సాహిత్యకారుడు పసగాడ సన్యాసి. పండితులకు మాత్రమే పరిమితమైన సంస్కృతభూయిష్ట తెలుగును కాదని జానపదులు హాయిగా పాడుకునే విధంగా ‘పదములు’ రాసిన సాహితీ సంపన్నుడు. విషయం పౌరాణికమే అయినా అది పామరులకు హృదయంలో నాటుకునే విధంగా చెప్పిండు. విజయనగరం జిల్లా దేవునూరు తాలూకా…

అలిష్టపడ్డ కంటిపాపలు రెండూ గాఢంగా కావలించుకునే ఆళ్లకు అదాల్లునొచ్చిన నీ రూపం ఆ రెండిటిని కలుసుకొనిత్తలేదు నాకిప్పుడూ రోజూ ఇదే తంతు దోస్త్ ఎప్పుడన్నా బలిమీటికి కంటిపాపలను కలిపి కాసింత కునుకు తీస్తున్నప్పుడు లీలగా నీ రూపం కదలాడుతుంది తలుపులేశున్న ఇంటిముంగట అటీటూ తిరుగుతూ నన్నాటకెట్టా బైటికి రప్పియాల్నో తెల్శిన సాయితగాని లెక్కనే అలుముకున్న కంటిపాపల…

మెయిల్ వచ్చింది. చూశాను. వార్నింగ్. గత కొన్నిరోజులుగా యిచ్చిన వార్నింగే యిస్తోంది. మీకున్న ఫిఫ్టీన్ జీబీలో నైన్టీ పర్సెంటు వాడేశారని. ఫోన్ గేలరీలో పిక్చర్స్, ఆల్బమ్స్, స్టోరీస్ యింకా ఫోటోలు, వీడియోలూ అన్నీ డిలిట్ చెయ్యమని మా అబ్బాయి సలహా యిచ్చాడు. లేదూ ఫోన్లో వున్నవన్నీ ఇంపార్టెంటే అనుకుంటే అవి అలాగే వుంచి ఎక్స్ట్రా జీబీ…

పద్యం ఇంకాసేపట్లో మరణిస్తుంది చూడు పద్యం ఎలా గింగిర్లు కొడుతుందో మొదటి రెండు పంక్తులు కూలిపోయాయి మధ్యలో చరణం నొప్పి భరించలేక బంతిలా మారిపోయింది ప్రతి పదపు స్వేద రంధ్రాల నుండి రక్తం పారుతుంది కొన్ని పదాలు మట్టిలా ఎండిపోయాయి కాగితం, ముక్కలు ముక్కలై పోయేట్లుగా పటపటమంటున్నాయి పదాల శరీరాలు మండుతున్నాయి ఎటు చూసినా పొగతో…

ఈ నవల చదవడం ఒక గొప్ప అనుభవం. యాత్రానుభవం. ‘ఘాంద్రుక్’ నేపాల్లోని అన్నపూర్ణ యాత్రామార్గంలోని ఒక చిన్న ఊరు. కానీ, పర్యాటకులకు, ఆరోహకులకు ప్రమాద, సౌందర్య భరితమైన తమ సాహస వలయం ముగింపునకు వచ్చే ముందు చేరుకునే మజిలీ. ప్రయాణాన్ని సమీక్షించుకునే చోటు, కొత్త స్థైర్యంతో అడుగు ముందుకు వేసే మెట్టు. కథానాయకుడు సిద్ధార్థ…

ఛాయ పబ్లికేషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్వర్యంలో ‘మనుషులు మాయమయ్యే కాలం’, ‘ఘాంద్రుక్’ పుస్తకాల ఆవిష్కరణ, 2025 జూలై 5 వ తేదీ ఉ. 10.00-మ.1.00 వరకూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జరుగనుంది ‘‘సాహిత్యానువాదం ప్రాముఖ్యత’’ అనే అంశం మీద మాట్లాడేందుకు ప్రొ. అరుణవ సిన్హా, కో- డైరెక్టర్ అశోక సెంటర్ ఫర్…