special Stories

special Stories

ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?

“ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఎనిమిదో మహాసభలు ఫిబ్రవరి 7 & 8 తారీఖుల్లో కర్నూల్లోని కెవిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగనున్నాయి. మహాసభల అంశం: ద్రావిడ సమాజ సాహిత్యాలు – సారూప్యత- ఐక్యత – పోరాటం. ఈ సందర్భంగా ప్రజాతంత్ర ‘శోభ’ పేజీ పాఠకుల కోసం- సభలో పాల్గొంటున్న వక్తలకి ‘ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?’…

ప్రజారోగ్యం పై పాలకుల నిర్లక్ష్యం

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. మ‌నిషి ధ‌నం కోల్పోయినా ప‌ర‌వాలేదు, తిరిగి సంపాదించుకోవొ చ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే చాలా క‌ష్టం. అనారోగ్యం పాలైన మ‌నిషి ఏ ప‌నీ చేయ‌లేడు. ఇది అత‌ని మ‌నుగ‌డ‌నే దెబ్బ‌తీ స్తుంది. కుటుంబ‌ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్డున ప‌డ‌క త‌ప్ప‌దు. ఇదే స‌మాజానికి కూడా వ‌ర్తిస్తుంది. ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం…

వ్యక్తి మరణం కాదిది, సమాజ మరణం!

  “కారు పార్కింగ్ స్లిప్ మీద “నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితం భారంగా ఉంది. ఇష్టం లేని జీవితం గడపాలని లేదు. పిల్లలను వదిలి వెళ్లలేక నాతోపాటు తీసుకెళ్తున్నా” అని రాసిందని తెలుస్తున్నది. తల్లి వైపు నుంచి చూస్తే తనకు దుర్భరంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలో తాను వెళ్లిపోయాక తన పిల్లల బతుకు…

ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనానికి హేతుబద్ధీకరణే మార్గమా?

  “ఒక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 40 మాత్రమే ఉండగా అక్కడ ముగ్గురు లేదా నలుగురు ఉపాధ్యాయులు ఉండటం, మరో పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం వంటి పరిస్థితులు స్పష్టమైన అసమతులతను చూపుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ప్రకారం సుమారు 20 శాతం పాఠశాలల్లో అవసరానికి మించిన ఉపాధ్యాయులు…

అమెరికా తో వాణిజ్య ఒప్పందం

Trade agreement with America

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వినిపిస్తున్న రాజకీయ విమర్శలను విశ్లేషిస్తే, ప్రధానంగా రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మరియు కొందరు ఆర్థిక విశ్లేషకులు ఈ ఒప్పందం వల్ల భారత్ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం దీనిని ఒక మాస్టర్ స్ట్రోక్‌గా అభివర్ణిస్తోంది.  ‘అమెరికా ఫస్ట్’ విధానానికి లొంగిపోవడమేనా అన్న సందేహం కలుగుతున్నది  అమెరికా నుంచి…

ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే భయమెందుకు?

“ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా…

అభినవ మదర్ థెరిసా “బాలమ్మ”

“సోపార్ కార్యక్రమాలను మరింత విస్తరించడానికి, 1991లో వరంగల్ జిల్లా కాజీపేట కేంద్రంగా ‘బాల వికాస’ సంస్థను స్థాపించారు. అప్పటి నుండి గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ సంస్థ అనేక రంగాల్లో విశేష సేవలు అందిస్తోంది. గ్రామాల్లో ఫ్లోరైడ్ మరియు కలుషిత నీటి సమస్యను నివారించడానికి ‘వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్’ ఏర్పాటు చేశారు. భూగర్భ జలాల పెంపుకు…

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం

“రూ.45.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో కీలక రంగాల్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయింపులు లేకపోవడం అన్యాయం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర సహకారం లభించలేదు. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకంలో, జీనోమ్ వ్యాలీ వంటి బలమైన బయోఫార్మా వ్యవస్థ, టీకా తయారీలో…

యువతకు చీడగా మారిన డ్రగ్స్ దందా!!

Drug Trafficking Has Become a Scourge for the Youth

 ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) మరణం తెలంగాణలో గంజాయి స్మగ్లర్ల అరాచకాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలియజెబుతోంది. జనవరి 23న ఆమెపై దాడి జరగ్గా, హాస్పిటల్‌లో మరణంతో పోరాడి జనవరి 31న తుదిశ్వాస విడవడం విషాదం. జనవరి 23 రాత్రి గంజాయి అక్రమ రవాణాపై సమాచారమందుకున్న నిజామాబాద్‌కు చెందిన  ఎక్సైజ్ బృందం మాధవనగర్ ప్రాంతంలో వాహనాల…

మేడారం జాతర లో అపశృతులు..

“అంతా బాగానే ఉంది కానీ… చివరి రెండ్రోజులు భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మేడారం నుండి పస్రాకు ఆరేడు గంటలు పట్టింది. బస్సయిన.. కారయిన అదే టైమ్. తప్పదు మరి. రోడ్ దిగి వేరే దారిలో వెళ్ళడానికి కూడా లేదు. రోడ్డుకు రెండు వైపుల చెట్లే. శుక్రవారం హన్మకొండలో బయలు దేరిన భక్తులు దాదాపు పది గంటల…