special Stories

special Stories

అబద్ధాలతో, ప్రగల్భాలతో మూసీ అభివృద్ధి!!

 “మూసీ అభివృద్ధి భాగస్వాములతో సమావేశం అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రజలు లేరు. అంతర్జాతీయ, దేశీయ రుణదాతల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, నగర ప్రణాళికావేత్తలు, భవన నిర్మాణ నిపుణులు, నిర్వాహకుల దృష్టిలో మేధావులు వగైరా ఎందరో ఉన్నారు గాని మూసీ అభివృద్ధి ఎవరికి…

ఉగాది ప్రగతి పునాది కావాలి

Ugadi as the Foundation for Progress and Renewal

“నేడు ప్రారంభమవుతున్నది పరాభవ నామ సంవత్సరమైన పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన పంచాంగ సంప్రదాయంలో సంవత్సరాల పేర్లు ప్రతీకాత్మకాలు మాత్రమే అవి పూర్తిగా మంచి చెడు నిర్ణయించవు. పరాభవ అనే పదానికి ఓడిపోవడం అనే అర్థం ఉన్నప్పటికీ లోతుగా చూస్తే  మనం చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం అని కూడా భావించవచ్చు..” ఉగాది…

బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా ముగిసేనా?

విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకొని  ప్రస్తుత తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుండటంతో, చర్చలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ఎవరిని వారు సమర్థించుకోవడం, ఎదుటివారిని విమర్శనాస్త్రాలతో ఇరుకునపెట్టే వ్యూహంతో పార్టీల నేతలు ముందుకెళతారన్న దాంట్లో ఇసుమంతైనా సందేహం లేదు. ఇంతటి ముఖ్య మైన అసెంబ్లీ సమావేశాలకు సభ్యులంతా…

జీవన పోరాటం..

“ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం పార్టీ ఫిరాయింపులు. సుదీర్ఘ కాలం పాటు జగిత్యాలలో జీవన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం జీవన్ రెడ్డికి అశనిపాతంలా మారింది. దశాబ్ద కాలంగా ఎవరితోనైతే పోరాడారో, ఎవరి విధానాలను ఎండగట్టారో, అదే వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.…

పోచంపాడు ప్రాజెక్టును ధ్వంసం చేసిన కుట్ర

“కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంపై అన్ని విధాలా చిన్నచూపే చూస్తోంది. అది ఎంతమాత్రం సమంజసం కాదని తెలంగాణ నిద్రిస్తున్న ఢిల్లీ పాదుషాలకు తెలియచెప్పాలి. తెలంగాణ అభివృద్ధికీ, ఈ పంచవర్ష ప్రణాళికలకూ అంతగా పొత్తుకుదరదు. దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలతో సమానంగా ఈ ప్రదేశం అభివృద్ధి గాంచాలంటే రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలి. మామూలు పంచవర్ష…

సోమంచి ‘సాహిత్య యజ్ఞం’ శాస్త్రి

“సోమంచి గారు డిప్యూటి కమిషనర్ అయినప్పటికీ, ఆంధ్ర మహాసభకు స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆయన ముందుగా ఆంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యుడిగానే మహాసభలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన సాహిత్య విభాగానికి ఉపాధ్యక్షుడి గా సేవలందించారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షుడిగా విధులు స్వీకరించారు.. ఆంధ్ర మహాసభ చరిత్రలో అదొక స్వర్ణయుగం. ఆంధ్ర మహాసభలో ఉత్తమ విద్యార్థులకు…

దోమల రాష్ట్రం

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దోమల విజృంభణ ప్రజలకు నరకం చూపిస్తున్నది  . పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లూ ఒక ‘ఫీవర్ వార్డు’లా .. డెంగ్యూ, మలేరియా, చికెన్ గన్యా వంటి వ్యాధులు సామాన్యుడి నడ్డి విరిచే   ప్రమాదం పొంచి ఉన్నది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం…

యుద్ధాన్ని నిలప‌గ‌లిగేది చ‌మురు ధ‌ర‌లు మాత్ర‌మే!

“ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే. ఈ యుద్ధంలో సహేతుకత ఎంత అనేదాన్ని నేను ప్రశ్నించడం లేదు. కాకపోతే ఇంతటి ఘోర తప్పిదం (స్కూల్‌పై దాడి) జరిగిన తర్వాత ఈ యుద్ధాన్ని ఎందుకు ముగించలేదనేదే నా ప్రశ్న. మూడు క్షిపణులతో 100 మంది అమాయకులైన స్కూల్ పిల్లలను హతమార్చి, “అపారనష్టం” అని పేర్కొంటున్న ఈ ప్రపంచం జీవించడానికి…

కేయూ మాజీ వీసీ ‘లింగమూర్తి ‘మానవతావాది’ ..!

“తెలంగాణ ఏర్పాటు ప్రకటన, వెనక్కి తీసుకున్న క్రమంలో సాగుతున్న ఉద్యమకారుల, పోలీసుల వైరుధ్యంలో నా విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగుపెడితే నా ఉపకులపతి పదవికి రాజీనామా చేస్తానని,ఉద్యమకారుల, విద్యార్థులు పక్షాన నిలిచి తన ఆకాంక్షను జయశంకర్ శిష్యుడుగా నిలబడ్డారు.” సామాజిక హక్కుల నేత, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స లర్ ప్రొఫెసర్‌ నాగిశెట్టి లింగ మూర్తి…

నిబద్ధత లేని తటస్థ వైఖరి!!

“క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ, తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం…