Prajatantra Desk

Prajatantra Desk

నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్ట్కు అనుమతి

మెడిగడ్డపై త్వరలోనే ఎన్‌డిఎస్‌ ‌నివేదిక నివేదిక అనంతరం తదుపరి చర్యలపై సిఫారసు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ ‌ల నిర్మాణాలకు క్లియరెన్స్ ఇవ్వండి అంతర్‌ ‌రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రాజస్థాన్‌లో కొనసాగిన జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు…

తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక మలుపు

 ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది’ అని శ్రీశ్రీ అన్నమాట తనకు తాను వేసుకున్న ప్రశ్ననో, ఎవరికో వేసిన ప్రశ్ననో కాదు. అది ఎవరికి వారు చేసుకోవలసిన ఆలోచనా ధారకు మేల్కొలుపు. మానవ కథా వికాసం ఒంటరి మనిషిదీ కావచ్చు, ఒక కుదురుదీ కుటుంబానిదీ కావచ్చు, ఒక సమూహానిదీ సమాజానిదీ కావచ్చు. ఒక దేశానిదీ…

సామాజిక న్యాయ స్థాపన నిరంతర ప్రక్రియ

నేడు ప్రపంచ సామాజిక న్యాయ  దినోత్సవం ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 2009 నుంచి ఫిబ్రవరి 20న ఏటా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఇదిసమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహిం చడానికి, పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించడం  ప్రాముఖ్యతను గుర్తిం చడంపై దృష్టి పెడుతుంది. ఐక్యరాజ్యసమితి, అమెరికన్‌ ‌లైబ్రరీ అసోసియేషన్‌,…

రిజిస్ట్రేష‌న్ల కోసం నిరీక్ష‌ణ‌కు చెల్లు.. 

నాలుగేళ్లుగా  రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్నవారికి శుభవార్త ఎల్ఆర్ఎస్ పథకం అమలుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు మార్చి 31 వరకు గడువు విధించిన ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ ( లే అవుట్ క్రమబద్దీకరణ) పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర…

అర్థం లేని హామీలతో సీఎం గందరగోళం

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అ‌డ్ర స్‌ ‌గల్లంతు ఖాయం •ఉపాధ్యాయుల మద్దతు బిజెపికే : ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అర్థంలేని హామీలతో సీఎంరేవంత్‌ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. ఖమ్మం, వరంగల్‌, ‌నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ…

పంటల రక్షణకు సోలార్‌ ‌కంచెలు

కొత్తగా సోలార్‌ ‌పెన్సింగ్‌ ‌స్కీం అమలు చేసే యోచన •కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్‌ ‌క్లస్టర్లను ఏర్పాటు చేయాలి •జూన్‌ ‌లో రాష్ట్రంలో మరో ఆయిల్‌ ‌పామ్‌ ‌కర్మాగారం ఏర్పాటు •వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అడవి జంతువులు, కోతుల నుంచి పంటల రక్షణకు…

రంజాన్‌ ‌మాసంలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు

అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి •శాంతి భద్రతల రక్షణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు •రంజాన్‌ ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో హైదరాబాద్‌ ఇన్చార్జి మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : మార్చి రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్‌ ‌మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో మైనారిటీ…

హామీల అమలులో పూర్తిగా విఫలం

రైతుల గోడును పట్టించుకోని రేవంత్‌ ‌రెడ్డి •వోటు వేసి గెలిపించిన కొడంగల్‌ ‌ప్రజలకు అన్యాయం •మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి చార్‌ ‌సౌ బీస్‌ ‌హామీలిచ్చి గద్దెనెక్కి 420 రోజులు అవుతున్న రాష్ట్ర రైతాంగం ప్రజల…

యూజిసి డ్రాఫ్ట్ ‌లోపభూయిష్టం

కేంద్ర రాష్ట్రాల మధ్య విద్యా విషయంలో భాగస్వామ్య బాధ్యత ఉండే విధంగా విద్యా విధానం ఉండాలి. యూనివర్సిటీ విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించాలి.కాని వీసీల నియామకం కేంద్రం చేతిలోకి తీసుకున్నంత మాత్రాన యూనివర్సిటీ వ్యవస్థ ప్రక్షాళన జరగదని గ్రహించాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక కమిషన్లు,మేధావులు,విద్యావంతులు, ప్రొఫెసర్లు,ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు.   బిజెపి మూడవసారి…

కుదేలవుతోన్న స్టాక్‌ ‌మార్కెట్లు!

క్రమంగా తరిగిపోతుతున్న విదేశీ మారకం నిల్వలు ఆవిరవుతున్న లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద.. వస్తూత్పత్తి పెరిగేదెప్పుడు? దేశంలో వస్తుత్పత్తి పెరిగేలా చేసుకోవడంలో మనం చ్కెనా నుంచి ఎంతో నేర్చుకోవాలి. వియత్నాం, క్యూబా, కొరియా లాంటి చిన్న దేశాలు కూడా ప్రపంచంతో పోటీపడేలా వస్తూత్పత్తిలో ముందుకు సాగుతున్నాయి. దేశంలో మానవనరులు విపరీతంగా ఉన్నా యి. జనాభా…