Prajatantra Desk

Prajatantra Desk

కె.టి.ఆర్‌.కు సుప్రీంకోర్టు నోటీసులు

‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై కేటీఆర్‌ ‌చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీం నోటీసులిచ్చింది. కాంగ్రెస్‌ ‌నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్‌ ‌సంజయ్‌ ‌కరోల్‌, ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మతో కూడిన ధర్మాసనం…

చీనాబ్ రైలు వంతెన‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

– రైలు బోగీలో వంతెన‌పై ప్ర‌యాణం – ఈ వంతెన‌తో క‌శ్మీర్ లోయ మిగిలిన దేశంతో అనుసంధానం -శ్రీనగర్‌-‌వైష్ణోదేవి క‌ట్రా మధ్య నేటి నుంచి రాకపోకలు :‌ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్‌ ‌రైల్వే వంతెనను శుక్ర‌వారం ప్రధాని మోదీ   ప్రారంభించారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌తరవాత తొలిసారిగా క‌శ్మీర్‌కు వెళ్లిన  ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు.…

నీట్‌- 2025 ఎం‌ట్రన్స్ ‌టెస్ట్  ‌వాయిదా

NEET-2025 Entrance Test Postponed

– ఆగస్ట్  3‌న నిర్వహించనున్న ఎన్‌బీఈ – వాయిదాకు సుప్రీం కోర్టు అనుమ‌తి  ‌నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎం‌ట్రన్స్ ‌టెస్ట్ ‌నీట్‌- 2025 ‌పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్ అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. జూన్‌ 15‌వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన…

పాల‌మూరు-రంగారెడ్డి  ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తిచేస్తాం

– పాల‌మూరు అభివృద్ధే ప్ర‌ధాన ల‌క్ష్యం – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌  వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామ‌ని,  అందుకు కావలసిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్ర‌క‌టించారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌న‌గర్ జిల్లా దేవరకద్ర…

ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

– మంత్రి పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణ ప్ర‌క్రియ‌ గ్రామీణ ప్రాంతాలలో ఒక కొలిక్కి తీసుకువచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణంపై దృష్టి సారించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల…

బ‌న‌క‌చ‌ర్ల‌తో తెలంగాణ‌కు అన్యాయం

Minister Uttam Kumar Reddy

– నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బనకచర్ల తో తెలంగాణ కు అన్యాయం జరుగుతోంద‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. జిఆర్ ఎంబీ,  సీడ‌బ్ల్యుసి, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు, అంతర్రాష్ట్ర జలవిధానానికి బనకచర్ల విరుద్దమన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించద‌ని స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో…

‘టాస్క్’ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు

ఈ ఏడాది 6వేలమందిని ల‌క్ష్యంగా పెట్టుకోవాలి: మంత్రి  శ్రీ‌ధ‌ర్‌బాబు ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగులకు ఆధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్ మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశించుకోవాలని తెలంగాణా అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) అధికారులను ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.…

‘జనం సాక్షి’ ఎడిటర్ రెహమాన్ పై అక్రమ కేసు

– ఖండించిన జర్నలిస్టు సంఘాలు జనం సాక్షి పత్రికా ఎడిటర్ రహమాన్ పై గద్వాల జిల్లా, రాజోలు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సంఘం తీవ్రంగా ఖండించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా అక్కడ రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ ప్రజాస్వామిక…

కొరత!

ఏడుపు! కంటికిమంటికి యేకధార! ఎందరు నచ్చజెప్పినా లేదు, ఎందరు వోదార్చినా లేదు! ఆ పిల్ల దుఃఖం తీరేట్టులేదు, చూస్తుంటే కడుపులో దేవేస్తోంది! ‘కన్నా మీ అమ్మని చెపుతున్నాను విను, నిన్ను యెవ్వరూ యేమీ అనడం లేదు.’ తల్లి బుజ్జగించినా లేదు! ‘నాన్నా మీ నాన్నని చెపుతున్నాను విను, యిందులో నీ తప్పేమీలేదు, కొన్నిసార్లు అలా జరిగిపోతుంది…

కేంద్రం చేప‌ట్ట‌బోయేది కుల‌గ‌ణ‌న మాత్ర‌మే

-రిజ‌ర్వ్, నాన్ రిజ‌ర్వ్ కేట‌గిరీల న‌మోదు వుండ‌దు న్యూ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌5:  కేంద్ర ప్ర‌భుత్వం 2027 లో జ‌న‌గ‌ణ‌న‌తో పాటు చేప‌ట్టే కుల‌గ‌ణ‌న‌లో, కీల‌కాంశ‌మేమంటే, కేవ‌లం వ్య‌క్తుల కులం గురించి మాత్ర‌మే తెలుసుకొని న‌మోదు చేస్తారు త‌ప్ప‌, వారి సామాజిక వ‌ర్గం అంటే ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వివ‌రాలు న‌మోదు చేయ‌బోర‌ని…