Prajatantra Desk

Prajatantra Desk

భువికి చేరిన అంతరిక్షమంత ఆత్మవిశ్వాసం – మన సునితా విలియమ్స్‌

ఆమె ఆత్మవిశ్వాసం అంతరిక్షమంత… ఆమె ధైర్యం హిమాలయమంత… ప్రపంచ మహిళా లోకానికి ఆమె జీవితమే ఒక అద్వితీయ ఆదర్శం. ఆమె పట్టుదలకు ఉడుం కూడా తోక ముడిచింది. ఆమె చూపిన అంకితభావం అనన్యసామాన్యం. భారతీయ సంతతికి చెందిన ఆమె పేరు ప్రపంచవ్యాప్త 8.2 బిలియన్ల విశ్వ మానవాళి నాలుకల్లో నాట్యమాడుతోంది. ఆమె అంతరిక్ష ప్రయాణం ప్రపంచవ్యాప్త…

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం..

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు.. ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం.. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ ‌యువ వికాసంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం…

18 ‌మంది సభ్యులతో యాదగిరిగుట్టకు ధర్మకర్తల మండలి

ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వొచ్చే ఆలయాలన్నీ దేవాదాయశాఖ పరిధిలోకి.. •అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి18: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. 18 మంది సభ్యులతో వైటీ-డీ బోర్డు ఉంటుందని చెప్పారు. బోర్డు పదవీకాలం…

యాదాద్రి ఆలయ ధర్మకర్తల బోర్డు ఏర్పాటు హర్షణీయం

The formation of the Yadadri Temple Board of Trustees is a joyous event.

వేములవాడకు కూడా ట్రస్ట్ ‌బోర్డు ఉండాలి బోర్డులో గిరిజన సభ్యుడిని నియమించాలి యాదాద్రిలో ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌ ‌నిర్మించాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1  యాదాద్రి దేవాలయానికి  ధర్మకర్తల బోర్డు కోసం బిల్లును ప్రవేశపెట్టడాన్ని  అభినందిస్తున్నానని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే ఈ బిల్లులో…

యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకోం..

BJYM State President Sevella Mahender

•రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తాం.. •బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్‌ •బిజెవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18: సెంట్రల్‌ ‌యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి రేవంత్‌ ‌రెడ్డికి వ్యతిరేకంగా మంగళవారం బిజెవైఎం నాయకులు అసెంబ్లీ ముట్టడికి  యత్నించారు.  యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్‌…

‌ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక సర్కారు పరారు..

•అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్‌ ‌పెట్టాల్సిందే.. •మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 18: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పారిపోతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం కీలకమైన ప్రశ్నోత్తరాలు ఉన్నాయని సమాధానం చెప్పలేక రద్దు చేసుకుంది. దీని పైన స్పీకర్‌కు, కార్యదర్శికి అభ్యంతరం చెప్పామని…

హైదరాబాద్‌ ‌కు దీటుగా ఫ్యూచర్‌ ‌సిటీ

హైదరాబాద్‌ :  హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌సైబరాబాద్‌ ‌కు దీటుగా ఫ్యూచర్‌ ‌సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు.  మంగళవారం శాసన మండలిలో ‘‘ఫ్యూచర్‌ ‌సిటీ’’పై మంత్రి శ్రీధర్‌ ‌మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ప్రణాళికాబద్ధమైన నగరంగా చండీగఢ్‌ ‌గుర్తుకొస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను కూడా…

పేదల ప్రతాపాలు.. పెద్దలతో ఒప్పందాలు

పేదల ప్రతాపాలు.. పెద్దలతో ఒప్పందాలు

•కమీషన్లు, అక్రమ వసూళ్ల కోసమే హైడ్రా •మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 18: అక్రమ వసూళ్ల కోసమే కాంగ్రెస్‌ ‌పార్టీ హైడ్రాను తీసుకొచ్చిందని మాజీమంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి.. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. మూసీ పేరుతో…

మూసీ ప్రక్షాళనపై వెనకడుగు లేదు..

•నగర వాసులకు ఉన్నత జీవన ప్రమాణాలను కల్పించడమే లక్ష్యం •దీనికి అన్ని పార్టీలు సహకరించాలి •శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 18: ‘‘మూసీ ప్రక్షాళన’’ జరగకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయ త్నం చేస్తు న్నారని  అయినా ఈ విష యంలో ప్రభు త్వం వెనక డుగేయదని రాష్ట్ర…

ఇది చారిత్రక ఘట్టం

•ఇందులో భాగస్వామ్యం కావడం నా అదృష్టం •సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి ఎస్సీ వర్గీకరణ •రాహుల్‌ ‌గాంధీ అభీష్టం నెరవేరింది •శాసనసభలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : దశాబ్దాలుగా  నిరీక్షిస్తున్న ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన ఘనత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…