Prajatantra Desk

Prajatantra Desk

దయా గుణాన్ని ప్రోత్సహించే ‘‘వాల్‌ ఆఫ్‌ ‌కైండ్‌ ‌నెస్‌’’

‘‘‌కైండ్‌నెస్‌ ‌వాల్‌’’ అనే  సామా జిక కార్యక్రమాన్ని ఖమ్మం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌ప్రారం భించింది. ఇక్కడ ఎవరైనా దాతలు  ఉంచిన వస్తువులను అవసరం  ఉన్నవారు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అలాగే ఇతరులు తమ వద్ద అదనంగా ఉన్న వస్తువులను విరాళంగా ఇవ్వొచ్చు. ఖమ్మం నగర ప్రజల ందరూ  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారి సహకారాన్ని అందించాలని…

వడగళ్ల రైతులను ఆదుకోండి

Fake memberships of state BJP

నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి మక్క కంకులు, మామిడి పిందెలతో బిజెపి ఆందోళన హైదరాబాద్‌: అసెంబ్లీకి బిజెపి సభ్యులు మక్క, జొన్న కంకులతో ర్యాలీగా వొచ్చారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అకాలవర్షాలతో నష్టపోయని రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లిందని,…

వడగండ్లతో అతలాకుతలం

•పలు జిల్లాల్లో దెబ్బతిన్న మక్క, మామిడి పంటలు •ఆందోళనలో పంట నష్టపోయిన రైతులు నిజామాబాద్‌ : ‌వడగళ్లతో  ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో పలుచోట్ల వరి, మక్క పంటలు దెబ్బతినగా చేతికొచ్చిన మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనాల మేరకు 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లుగా వ్యవసాయశాఖ…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి…

•రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు •‘‘యూఎస్‌ – ఇం‌డియానా’’ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను కోరిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 24 : తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించి… ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా యూఎస్‌ – ఇం‌డియానాకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల…

కాంగ్రెస్‌ ‌పాలనలో గ్రామీణ ప్రగతి అధోగతి

సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పల్లెలు •బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి24: కాంగ్రెస్‌ ‌పాలనలో పల్లెన్నీ పట్టిం చుకునే నాథుడే లేడని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. కేటీఆర్‌. ‌రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో నెలకొన్న సమ స్యలపై కేటీఆర్‌ ‌స్పందించారు. పల్లెలు నాడు కేసీఆర్‌ ‌పాలనలో ప్రగతి…

రేవంత్‌ ‌రెడ్డి చిల్లర రాజకీయాలు అందరికీ తెలుసు

•కేసీఆర్‌ ‌కు, గజ్వేల్‌ ‌కు మధ్య ఉన్నది తల్లీ పిల్లల పేగుబంధం •కాంగ్రస్‌ ‌పాలనతో గజ్వేల్‌ ‌కు రూపాయి పని చేశారా? •కేసీఆర్‌ ‌పై మాట్లాడే అర్హత రేవంత్‌ ‌కు లేదు.. •గజ్వేల్‌ ‌లో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 24 : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు, దివాలాకోరు…

సహాయక చర్యలు కొనసాగించండి

•పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ ‌లోతేటిని  నియమించాలి •ఎస్‌ఎల్‌ ‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ ‌పై సీఎం రేవంత్‌ ‌సమీక్ష  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 24 : ఎస్‌ఎల్‌ ‌బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు అవసరమైన సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి…

బిఆర్‌ఎస్‌ అ‌క్రమాలపై సమగ్ర దర్యాప్తు

కేసీఆర్‌ ‌బర్తరఫ్‌కు న్యాయపరంగా దృష్టి పెడతాం ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులను  ఆదుకుంటాం గజ్వేల్‌ ‌పరిధిలో ఉన్న పెండింగ్‌ ‌పనులకు నిధులు గజ్వేల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలతో సిఎం రేవంత్‌రెడ్డి సోమవారం తన నివాసంలో గజ్వేల్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 24: గత బిఆర్‌ఎస్‌ ‌పార్టీ…

హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదల

Schedule released for Hyderabad local body elections

ఏప్రిల్‌ 23‌న పోలింగ్‌.. 25‌న ఫలితాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 24: హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదల్కెంది. ఎమ్మెల్సీ ఎంఎస్‌ ‌ప్రభాకర్‌ ‌పదవీ కాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌ప్రకటించింది. మార్చి 28న నోటిఫికేషన్‌ ‌విడుదలకానుంది. ఏప్రిల్‌ 4 ‌వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే…

దక్షిణాది వ్యూహం సాకారమయ్యేనా?

డీ లిమిటేషన్‌ వల్ల ప్రజలకు ఒరిగేదేమి? దక్షిణ రాష్ట్రాల్లో  పాగా వేయలన్నది బిజెపి ఆశ..దాన్ని అడ్డుకోవాలన్నది డిఎంకె తదిర ప్రాంతీయ పార్టీల వ్యూహం. అందుకే తొలుత హిందీ వ్యతిరేకతతో మొదలైన యుద్దం. ఇప్పుడు డీ లిమిటేషన్‌ వ్యవహారం తెరపైకి తెచ్చారు. నిజానికి డీ లిమిటేషన్‌ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అయితే రాజకీయం కనుక రచ్చ…