Prajatantra Desk

Prajatantra Desk

‌ప్రజా పాలనలో విద్యార్థులపై నిర్బంధమా..?

https://tsnews.tv/

ప్రగతిభవన్‌ ‌కంచేలైతే తొలగించారు కానీ ప్రతీ విశ్వవిద్యాలయంలో నిరసనలపై నిషేధం విధించి, విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విశ్వ విద్యాలయంలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొం దించాలని పైకి చెబుతూనే, తమ కింది స్థాయి అధికారులతో, విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో నిరసనలను అణ చివేస్తు న్నారు.  ప్రభుత్వం తీరుతో యూని వర్సిటీల్లో అసలు ప్రశ్నించే అవకాశమే లేకుండా…

‌నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యం

•గతంలో ఉన్న రేషన్‌ ‌బియ్యం మాఫియాను అరికట్టాం.. •ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ ‌బాబు జయశంకర్‌ ‌భూపాలపల్లి ,ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయ డమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిం చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ ‌వేడుకలు

మసీదులు, ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 :  నెల రోజుల ఉపవాస దీక్ష ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా రంజాన్‌ ‌పర్వదినం కన్నుల పండువగా జరిగింది. ముస్లింలు అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌ ‌మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్‌ ‌ప్రార్థనలు చేశారు.…

ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే…

ప్రాజెక్టులో సెంట్రల్‌ ‌యూనివర్సిటీ భూమి లేదు •అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదు •స్పష్టం చేసిన టిజిఐఐసి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు…

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు దంతెవాడ, బీజాపూర్‌ ‌జిల్లాల సరిహద్దులోని ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్లాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళా మావోయిస్టు తీవ్రంగా బుల్లెట్లు తగలడంతో అక్కడిక్కడే…

నిరుద్యోగ యువత కోసం భారీగా పెట్టుబడులు

˜రాజీవ్‌ యువ వికాసం పథకానికి 10 వేల కోట్లు ˜ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తులు స్వీకరించండి ˜వీడియో కాన్ఫరెన్స్‌ లో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31 :  రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ…

ముదురుతున్న హెచ్‌సిఎ, సన్‌రైజర్స్‌ వివాదం

Caste census

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్‌.. ˜కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం బెదిరిస్తే కఠిన చర్యలు ˜విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వొచ్చాయి.…

‌ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్‌..

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •నగరంలో జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన వాన్‌ ‌గార్డ్ ‌సంస్థ •ఏఐ, డేటా అనాలిసిస్‌, ‌మొబైల్‌ ‌టెక్నాలజీ సెంటర్‌ •ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం •నాలుగేళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : తెలంగాణ రైజింగ్‌ ‌విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్య…

నెట్ ఫ్లిక్స్ సీరియల్‘ అడోలసెన్స్’ చెబుతున్న సత్యం …

యుక్తవయసు బాలలతో మెలిగే నైపుణ్యాలను వ్యవస్థలు,తల్లిదండ్రులు ఉపా ధ్యాయులు  మెరుగు పరచుకోవాలి… ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ షో ‘Adolescence’ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ షోలో, తన తో పాటు చదువుకుంటున్న బాలికను  హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 ఏళ్ల బాలుడి కథను ప్రదర్శించారు. ఈ సంఘటన అతని కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిన విధానం హృదయ విదారకంగా ఉంటుంది. ఇందులో…

ఆరెస్సెస్‌ ‌వ్యవస్థాపకులు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌

‌నేడు కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ ‌జయంతి కేశవ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌ (ఏ‌ప్రిల్‌ 1, 1889 – ‌జూన్‌ 21, 1940) ‌భారత దేశంలో హిందూ జాతీయ వాద భావజా లానికి ఒక బలమైన పునాది వేసిన వ్యక్తి. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌. ‌యస్‌.‌యస్‌.) ‌వ్యవస్థాపకుడిగాసుపరిచితులు. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయాలనే దృఢ సంకల్పంతో…